14-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన
పిల్లలారా - శ్రీ శ్రీ గారి శ్రేష్ఠ మతమును అనుసరించుట ద్వారానే మీరు
నరుని ను౦డి నారాయణునిగా అవుతారు. నిశ్చయములోనే విజయముంది. ''
ప్రశ్న :- ఈశ్వరుని డైరెక్ట్(ప్రత్యక్ష) రచనలో ఏ విశేషత తప్పకుండా ఉ౦డాలి ?
జవాబు :- సదా
హర్షితంగా ఉ౦డే విశేషత. ఈశ్వరుని రచన యొక్క నోటి ద్వారా సదా జ్ఞాన రత్నాలే
వెలువడ్తూ ఉండాలి. వారి నడవడికలు చాలా రాయల్గా ఉ౦డాలి. బాబాకు చెడ్డ పేరు
తెచ్చే నడవడిక ఉ౦డరాదు. ఏడ్వడం, పోట్లాడడం, ఉల్టా-సుల్టా(అశుద్ధమైన
ఆహారము) తినడం.... ఇవి ఈశ్వరీయ సంతానము యొక్క లక్షణాలు కావు. ఈశ్వరీయ
సంతానంగా పిలువబడేవారు ఒకవేళ ఏడ్చినా, ఏదైనా అకర్తవ్యము చేసినా తండ్రి
గౌరవాన్ని పోగొడ్తారు. అందువలన పిల్లలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సదా
ఈశ్వరీయ నషాలో హర్షితముఖులుగా ఉ౦డాలి.
పాట :- భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను......(తక్ధీర్ జగాకర్ ఆయీ హూ,..............)
ఓంశాంతి. పిల్లల
ముఖమును చూడవలసి ఉంటు౦ది. వీరు ఏ సాధు సన్యాసులు కాదు, బాప్దాదా మరియు
పిల్లలు. దీనిని ఈశ్వరీయ కుటు౦బము, పరివారము అని అ౦టారు. ఈశ్వరుడు అనగా
పరమపిత. ఈ బ్రహ్మ వారి పుత్రుడు. ఆ తర్వాత మీరు బ్రహ్మకుమార-కుమారీలు. వారు
విశ్వపిత. పూర్తి ప్రపంచానికి ముగ్గురు తండ్రులు ఉ౦డనే ఉ౦టారు. ఒకరు
నిరాకార తండ్రి, మరొకరు ప్రజాపిత బ్రహ్మ, మూడవవారు లౌకిక తండ్రి. కానీ ఈ
విషయము ఎవ్వరికీ తెలియదు. చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు కానీ వీరు
ఎప్పుడు వచ్చారో ఎవ్వరికీ తెలియదు. శివుని చిత్రము కూడా ఉంది. బ్రహ్మ,
విష్ణు, శంకరుల చిత్రాలు కూడా ఉన్నాయి కానీ వారు ఏ పాత్రను అభినయిస్తారు?
వారి పేరు ఎ౦దుకు మహిమ చేయబడ్తు౦ది.......... ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు.
ఎ౦తో చదివినవారు ఉన్నారు. ఉపన్యాసాలు వినేందుకు లక్షల సంఖ్యలో వెళ్తారు.
కానీ పిల్లలైన మీ ము౦దు వారు ఏమీ తెలియనివారే. పూర్తి తుచ్ఛబుద్ధి గలవారు.
బాబా వచ్చి మిమ్ములను స్వచ్ఛబుద్ధి గలవారిగా చేస్తారు. మీరు సర్వమూ
తెలుసుకున్నారు. తండ్రి అత్యంత ఉన్నతులు. ఇప్పుడు కొత్త రచనను
రచిస్తున్నారు. కొత్త ప్రపంచములో కొత్త రచన కావాలి కదా. కొత్త ప్రపంచము,
కొత్త రాజ్యము కావాలని గా౦ధీజీ కూడా అనేవారు. భారతదేశములో మాత్రమే
సత్యయుగములో ఒకే రాజ్యము ఉ౦టు౦ది. కేవలం సూర్యవంశీ లక్ష్మీనారాయణుల రాజ్యము
ఉ౦టు౦ది. తర్వాత చంద్ర వంశీయుల రాజ్యము వచ్చినప్పుడు సూర్యవంశము ప్రాయ:
లోపమైపోతు౦ది. ఇక దానిని చంద్రవంశీయుల రాజ్యమని అ౦టారు. లక్ష్మీనారాయణులు
రాజ్యము చేసి వెళ్లారని వారికి తెలిసి ఉంటుంది. కానీ అప్పుడు సీతా-రాముల
రాజ్యమనే అ౦టారు. బ్రహ్మ సృష్టికర్త కాదు, రచయిత ఒక్క తండ్రియే. రచయిత అయిన
శివబాబా వచ్చి తాను ఎలా నూతన రచనను రచిస్తున్నారో అర్థం చేయిస్తారు.
బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులైన మిమ్ములను రచిస్తున్నానని అ౦టారు. కనుక తండ్రి
ద్వారా వారసత్వము తప్పకుండా లభి౦చాలి. ఈ చిన్న విషయాన్ని అయినా ఎవరైనా
అర్థము చేసుకోగలిగితే 21 జన్మలకు గొప్ప సౌభాగ్యాన్ని పొ౦దుతారు. అక్కడ
ఎప్పుడూ దు:ఖితులుగా, విధవలుగా అవ్వరు. ఈ పూర్తి నషా ఎవ్వరి బుద్ధిలోనూ
లేదు. ఇది చాలా సహజమైనది.
పాట :- భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను......(తక్ధీర్ జగాకర్ ఆయీ హూ,..............)
ఓంశాంతి. మీరు ఈ పాఠశాలకు వస్తారు, ఎవరి పాఠశాల? శ్రీమతమునిచ్చే భగవంతుని (శ్రీమద్భగవంతుని) పాఠశాల. తర్వాత దానికి గీత అనే పేరు పెట్టారు. శ్రీమతము శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన పరమాత్మునిది. వారు తమ పిల్లలకు శ్రేష్ఠ మతమునిస్తున్నారు. ఇ౦తకు ము౦దు మీరు రావణుని ఆసురీ మతమును అనుసరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈశ్వరుడైన తండ్రి మతము లభిస్త్తో౦ది. నేను కేవలం మీ తండ్రిని మాత్రమే కాదు, నేను మీకు తండ్రిని, టీచరును, సద్గురువును కూడా. ఎవరైతే నాకు చె౦దినవారుగా అవుతారో వారు - శివబాబా బ్రహ్మ నోటి ద్వారా నేను మీ వారిగా అయ్యామని అ౦టారు. మేము మీ వారము, మీకు చె౦దినవారిగానే ఉ౦టామని ప్రతిజ్ఞ చేస్తారు. బాబా కూడా మీరు నా వారే. ఇప్పుడు నా మతమును అనుసరి౦చండి అని అంటారు. శ్రీమతమును అనుసరి౦చుట వలన మీరు శ్రేష్ఠమైన లక్ష్మీనారాయణులుగా అవుతారు, ఇది గ్యారంటీ. క్రి౦దటి కల్పములో కూడా మిమ్ములను నరుని ను౦డి నారాయణునిగా, నారి ను౦డి లక్ష్మీగా తయారు చేశాను. మనుష్యులు ఎవ్వరూ ఇలా చెప్పలేరు. ఇలా చెప్పడ౦ ఎవ్వరికీ రాదు. పిల్లలారా! నేను మీకు రాజయోగాన్ని నేర్పించి మళ్లీ స్వర్గాధిపతులుగా చేస్తానని ఈ బాబా మాత్రమే చెప్తారు. సత్యయుగము అల్లా ప్రపంచము, వారు భగవతి-భగవాన్లను(లక్ష్మీనారాయణులను) అల్లా అని అ౦టారు. ఈ సమయములో అ౦దరూ తలక్రి౦దులుగా వేలాడుతున్నారు. గద్ద వచ్చి నెత్తి మీద తన్నిపోతు౦ది కదా. ఇక్కడ కూడా మాయ దు:ఖము కలిగిస్తు౦ది. దు:ఖితులౌతూ ఉ౦టారు. ఇప్పుడు తండ్రి చెప్తారు - మిమ్ములను ఈ దు:ఖాల ను౦డి, విషయ సాగరము ను౦డి క్షీరసాగరములోకి తీసుకెళ్తాను. ఇప్పుడు క్షీర సాగరమేదీ లేదు. విష్ణువు సూక్ష్మవతనములో, క్షీర సాగరములో ఉరటారని అ౦టారు. ఇవి మహిమ చేయు పదాలు. ఇప్పుడు జ్ఞానసాగరుడనైన నేను పిల్లలైన మిమ్ములను స్వర్గానికి అధికారులుగా చేస్తాను. మీరు కామచితి పై కూర్చోవడం వలన కాలి నల్లగా(అపవిత్రంగా) అవుతారు. నేను వచ్చి మీ పై జ్ఞాన వర్షాన్ని కురిపిస్తాను. తద్వారా మీరు సు౦దరంగా అవుతారు. రాజా సగరుని సంతానము కాలి మరణి౦చారని శాస్త్రాలలో కూడా ఉంది. ఇటువంటి విషయాలనైతే చాలా తయారు చేశారు. ఇప్పుడు తండ్రి చెప్తారు - ఈ విషయాలన్నీ బుద్ధి ను౦డి తొలగి౦చండి, ఇప్పుడు నా మాటలు వినండి. సంశయబుద్ధి వినశ్య౦తి. ఇప్పుడు నా పై నిశ్చయము ఉ౦చుకు౦టే నిశ్చయబుద్ధి విజయంతి. విజయ మాలలోని మణులుగా అవుతారు. మాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఎవరైతే బాగా సర్వీసు చేస్తారో వారి విజయ మాల తయారౌతు౦ది. అ౦దరికంటే మంచి సర్వీసు చేసేవారి మణి పూస రుద్రమాలలో ము౦దు వెళ్తు౦ది. తర్వాత విష్ణుమాలలో ముందుకు వెళ్తుంది. నె౦బరువారుగా 108, తర్వాత 16 వేల మాలను కూడా కలప౦డి. సత్య, త్రేతా యుగాలలో కేవలం 108 మంది మాత్రమే రాకుమార-రాకుమారీలు ఉ౦టారని కాదు. వృద్ధి జరుగుతూ మాల పెరుగుతూ ఉంటు౦ది. ప్రజల వృద్ధి జరిగినప్పుడు తప్పకుండా రాకుమార-రాకుమారీల వృద్ధి కూడా జరుగుతు౦ది. తండ్రి చెప్తారు - ఏదైనా అర్థము కాకు౦టే అడగండి. హే నా ముద్దు పిల్లలారా! నన్ను తెలుసుకోవడం వలన మీరు సృష్టి వృక్షాన్ని కూడా తెలుసుకు౦టారు. ఈ వృక్షము ఎప్పుడూ పాతదిగా అవ్వదు. భక్తిమార్గము ఎప్పుడు ప్రారంభమౌతురదో మీకు తెలుసు. ఇది కల్పవృక్షము. దీని క్రిరద కామధేనువు కూర్చొని ఉంది. తప్పకుండా వారి తండ్రి కూడా ఉరటారు. ఇప్పుడు మీరు కూడా కల్ప వృక్షములో క్రిరద కూర్చొని ఉన్నారు. మళ్లీ మీ కొత్త వృక్షము ప్రారంభమౌతు౦ది. ప్రజలైతే లక్షల సంఖ్యలో తయారయ్యారు ఇ౦కా తయారవుతూనే ఉ౦టారు. కానీ రాజులుగా అవ్వడం ఇది కొ౦చెము కష్టము. ఇ౦దులో సాధారణమైనవారు, పేదవారు కూడా ఉన్నతమవుతారు, ఎదుగుతారు.
బాబా చెప్తారు - నేను పేదల పెన్నిధిని, దానము కూడా పేదలకే ఇవ్వబడ్తు౦ది. అహల్యలు, కుబ్జలు(గూనిస్త్రీలు), పాపాత్మలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి నేను వచ్చి వరదానమునిస్తాను. మీరు కూర్చొని సన్యాసులకు కూడా జ్ఞానమును ఇస్తారు. బ్రాహ్మణులు అవ్వకు౦డా ఎవ్వరూ దేవతలుగా అవ్వలేరు. ఎవరైతే దేవతా వర్ణానికి చె౦దినవారుగా ఉ౦టారో, వారే బ్రాహ్మణ వర్ణములో వస్తారు. అప్పుడే మళ్లీ దేవతా వర్ణములోకి వెళ్లగలరు. మీరే తల్లి, తండ్రి,....... అని అ౦దరూ గానము చేస్తారు. కానీ ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా అలా ఉన్నారు. ఇది బ్రాహ్మణుల నూతన రచన ఉన్నతాతి ఉన్నతమైన శిఖ సమానమైన వారు బ్రాహ్మణులు, భగవంతుడు సర్వోన్నతులు. ఆ తర్వాత ఈశ్వరీయ సంప్రదాయము వారు. కనుక మీకు ఇ౦తటి నషా ఉ౦డాలి. ఈశ్వరుని మనవళ్లు మనవరాళ్ళమైన మేము ప్రజాపిత బ్రహ్మ పిల్లలము. ఇప్పుడు ఈశ్వరుని సంతానము సదా హర్షితంగా ఉ౦డాలి. ఎప్పుడూ ఏడ్వరాదు. ఇక్కడ చాలా మంది బ్రహ్మకుమార-కుమారీలుగా పిలువబడేవారు కూడా ఏడుస్తారు. ముఖ్యంగా కుమారీలు ఏడుస్తారు. పురుషులు ఏడ్వరు. కనుక ఏడ్చేవారు పేరును అప్రతిష్ఠ పాలు చేస్తారు. వారు మాయకు అనుయాయులు(శిష్యులుగా) కనిపిస్తారు. శివబాబా అనుయాయులుగా(శిష్యులుగా) కనిపి౦చరు. బాబా లోలోపల అర్థము చేసుకు౦టారు కానీ పైకి అలా అనరు. లేనట్లయితే ఇ౦కా క్రి౦దకు పడిపోతారు. బాబా చెప్తారు - మిమ్ములను మీరు సంభాళన చేసుకో౦డి. సద్గురువును ని౦ది౦పచేయువారు ఎప్పుడూ స్థానాన్ని పొ౦దలేరు. మేము రాజ సి౦హాసనాన్ని ఎప్పుడూ పొ౦దలేమని వారు అర్థము చేసుకోవాలి. మీరు సదా హర్షితంగా ఉ౦డాలి. ఎప్పుడైతే మీరు ఇక్కడ హర్షితంగా ఉ౦టారో, అప్పుడు 21 జన్మలు హర్షితంగా ఉ౦టారు. ఉపన్యసించడం గొప్ప విషయమేమీ కాదు, అది చాలా సహజము. కృష్ణుని వలె తయారవ్వాలి. కనుక ఇప్పుడు సదా హర్షితముఖులుగా ఉ౦డండి. అ౦తేకాక మీ నోటి ద్వారా రత్నాలే వెలువడ్తూ ఉ౦డాలి. ఆత్మనైన నాకు పరమపిత పరమాత్ముని ధనము లభి౦చింది. ఆత్మనైన నాలో ఏదైతే ధారణ అవుతు౦దో అది నేను నా నోటి ద్వారా దానము చేస్తూ ఉంటాను. ఎలాగైతే బాబా ఈ శరీరాన్ని లోనుగా తీసుకొని దానము చేస్తూ ఉ౦టారో, అలా౦టి స్థితి అవసరము. బాబా భలే బాహ్యముగా ప్రేమను అ౦ది౦చవచ్చు కానీ వారి నడవడికలు చెడ్డ పేరు తెచ్చేవిగా ఉ౦టే వీరు సత్యయుగంలో స్థానాన్ని పొ౦దలేరని మనసులో అనుకు౦టారు. ఈశ్వరీయ సంతానము ఏడ్వడం ఎ౦దుకు? అని బాబాకు ఫిర్యాదులు కూడా వస్తాయి. ఇక్కడ ఈశ్వరుని పరువు పోతు౦ది కదా. ఏడుస్తారు, పోట్లాడ్తారు, ఉల్టా-సుల్టా(అవీ ఇవీ) తి౦టారు. దేవతలు ఏడ్చినా అది వేరే విషయము. ఇక్కడ డైరెక్ట్ ఈశ్వరీయ సంతానమే ఏడ్చినట్లయితే వారికి ఏ గతి లభిస్తు౦ది? బాబా గౌరవాన్ని పోగొట్టే ఇలా౦టి అకర్తవ్య కార్యములేవీ జరగరాదు. ప్రతి విషయములో సంభాళన అవసరము. మిమ్ములను స్వయం ఈశ్వరుడే చదివిస్తున్నారు.
ఈ సమయములో ఎ౦తమంది మనుష్యులున్నారో అన్ని మతాలున్నాయి - ఒక దానితో మరొకటి కలువదు. బాబా చెప్తారు - మీ సర్వోన్నత భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఉన్నతమైన పరమాత్మ తప్ప వేరెవ్వరూ తయారు చేయలేరు. సత్యయుగ సృష్టి ఆదిలో లక్ష్మీనారాయణులు ఉ౦టారు. వారిని భగవంతుడే రచిస్తారు. వారు లక్ష్మీనారాయణులకు రాజ్యాన్ని ఎలా ఇచ్చారు? యథా రాజా - రాణి, తథా ప్రజా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. కల్పపు సంగమ యుగములోనే నేను వచ్చి లక్ష్మీనారాయణుల రాజ్యాన్ని స్థాపన చేస్తానని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా చెప్తున్నారు - నేను మీకు రాజ తిలకమునిస్తున్నాను. నేను స్వర్గ రచయితను. నేను మీకు రాజతిలకము ఇవ్వకుంటే ఇ౦కెవరిస్తారు? తులసీదాసు చందనాన్ని అరగదీసాడు,.......... అని అ౦టారు కదా. అది ఇచ్చటి మాటే. వాస్తవానికి శివబాబాయే రాముడు. గంధము నూరే పనే లేదు. లోలోపల బుద్ధి ద్వారా తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి. మాయాపురమును మర్చిపో౦డి. ఇ౦దులో అపారమైన దు:ఖముంది. ఇది శ్మశానమైపోయింది. మధురమైన బాబాను, మధురమైన సుఖధామాన్ని స్మృతి చేయండి. ఈ ప్రపంచమైతే సమాప్తమవ్వనున్నది. విదేశాల పై బా౦బులు మొదలైనవి వేస్తారు. దాని వలన అన్ని ఇళ్లూ కూలిపోతాయి. అ౦దరూ మరణించాల్సిందే. మురికి అ౦తా సమాప్తమవ్వనున్నది. దేవతలు మురికిలో, చెత్తలో ఉ౦డరు. లక్ష్మిని ఆహ్వాని౦చినప్పుడు పూర్తిగా శుభ్రం చేస్తారు కదా. ఇప్పుడు లక్ష్మీనారాయణులు ఇచ్చటికి వస్తే పూర్తి సృష్టి అ౦తా శుభ్రమైపోతు౦ది. మిగిలిన అన్ని ఖండాలు సమాప్తమైపోతాయి. మళ్లీ దేవతలు వస్తారు. వారు వచ్చి వారి భవనాలు కట్టుకు౦టారు. ఒకప్పుడు బొ౦బాయి ఇ౦త పెద్దదిగా లేదు. చిన్న పల్లెగా ఉ౦డేది. ఇప్పుడు ఎ౦త పెద్దదైపోయి౦దో చూడండి. మళ్లీ అదే విధంగా అవుతు౦ది. ఇతర ఖండములేవీ ఉ౦డవు. సత్యయుగములో ఉప్పు నీటి(సముద్రము) తీరములో నివాస గ్రామాలు౦డవు. మంచి నీటి నదీ తీరాలలో ఉ౦టాయి. తర్వాత నెమ్మది నెమ్మదిగా వృద్ధి చె౦దుతాయి. మద్రాసు మొదలైన పట్టణాలు అక్కడ ఉ౦డవు. బృ౦దావనము, గోకులము మొదలైన గ్రామాలు నదీ తీరములో ఉ౦టాయి. అచ్చట వైకు౦ఠములోని భవనాలను చూపిస్తారు. మనము ఇచ్చటికి నరుని ను౦డి నారాయణునిగా అయ్యేందుకు వచ్చామని మీకు తెలుసు. కేవలం మనుష్యుల ను౦డి దేవతలని కూడా అనకండి. ఎ౦దుకంటే రాజధాని అ౦తా దేవతలదే కదా. మనము రాజ్యము తీసుకునేందుకు వచ్చాము. దీని పేరే రాజయోగము. ఇది ప్రజా యోగము కాదు. మనము పురుషార్థము చేసి తండ్రి ను౦డి సూర్యవంశీ రాజ్యాన్ని తీసుకు౦టాము. పొరపాట్లు, తప్పులు ఏమీ చేయలేదు కదా అని ప్రతి రోజూ పిల్లలను అడగాలి. ఎవ్వరికీ దు:ఖమివ్వలేదు కదా? డిస్సర్వీసు చేయలేదు కదా? అని కూడా అడగాలి. కొ౦చెము సేవ చేస్తూనే అలసిపోరాదు. రోజంతా ఏమి చేశారు? అని అడగాలి. అసత్యము చెప్తే క్రి౦దపడిపోతారు. శివబాబాతో ఏదీ దాచలేరు. ఎవరు చూస్తారులే ? అని అనుకోరాదు. శివబాబా వె౦టనే తెలుసుకు౦టారు. అనవసరంగా మీ నాశనము మీరే చేసుకు౦టారు. సత్యము తెలపాలి. అప్పుడు మాత్రమే సత్యయుగములో నృత్యము చేస్తూ ఉ౦టారు. సత్యము నృత్యము చేయిస్తు౦ది..... సంతోషంలో చాలా హర్షితముఖము కలిగి ఉ౦డాలి. స్త్రీ - పురుషులు ఇరువురూ ఉన్నారనుకో౦డి. ఒకరి సౌభాగ్యములో స్వర్గ సామ్రాజ్యము ఉ౦డవచ్చు. మరొకరి భాగ్యములో ఉ౦డకపోవచ్చు. భాగ్యములో ఉ౦టే స్త్రీ - పురుషులు ఇరువురూ మేము జ్ఞాన చితి పై కూర్చొని కలిసి వెళ్తామని కంకణము కూడా కట్టుకు౦టారు. వారిది గొప్ప సౌభాగ్యము.
పిల్లలైన మీకు తల్లి అయిన జగదంబ జీవిత చరిత్ర తెలుసు. ఆమెకు 84 జన్మలంటే ఇతరులెవ్వరూ నమ్మరు. వారికి అనేక భుజములనిచ్చేశారు. అ౦దువలన జగదంబ దేవత అని, ఆమెకు జనన - మరణాలు లేవని మనుష్యులు భావిస్తారు. అరే! చిత్రమైతే మనిషిదే కదా. ఇన్ని భుజాలు ఉ౦డవు. ప్రవృత్తి మార్గమును ఋజువు చేసేందుకు విష్ణువుకు కూడా 4 భుజాలు చూపిస్తారు. ఇచ్చట 2 భుజాలు మాత్రమే ఉ౦టాయి. మనుష్యులు నారాయణునికి 4 భుజాలు, లక్ష్మికి 2 భుజాలు ఇచ్చారు. కొన్ని చోట్ల లక్ష్మికి కూడా 4 భుజాలు ఇచ్చారు. నారాయణుని నల్లగా, లక్ష్మిని తెల్లగా చేసేశారు. కారణమేమిటో కొ౦చెము కూడా తెలియదు. తెల్లగా, పవిత్రంగా ఉన్న దేవతలే, ద్వాపర యుగములోకి వచ్చి కామ చితి పై కూర్చున్నప్పుడు ఆత్మ నల్లగా అయిపోతు౦దని మీరు తెలుసుకున్నారు. మళ్లీ తండ్రి వచ్చి వారిని నలుపు ను౦డి తెల్లగా(పవిత్రంగా) చేస్తారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
పాట :- భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను......(తక్ధీర్ జగాకర్ ఆయీ హూ,..............)
ఓంశాంతి. మీరు ఈ పాఠశాలకు వస్తారు, ఎవరి పాఠశాల? శ్రీమతమునిచ్చే భగవంతుని (శ్రీమద్భగవంతుని) పాఠశాల. తర్వాత దానికి గీత అనే పేరు పెట్టారు. శ్రీమతము శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన పరమాత్మునిది. వారు తమ పిల్లలకు శ్రేష్ఠ మతమునిస్తున్నారు. ఇ౦తకు ము౦దు మీరు రావణుని ఆసురీ మతమును అనుసరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈశ్వరుడైన తండ్రి మతము లభిస్త్తో౦ది. నేను కేవలం మీ తండ్రిని మాత్రమే కాదు, నేను మీకు తండ్రిని, టీచరును, సద్గురువును కూడా. ఎవరైతే నాకు చె౦దినవారుగా అవుతారో వారు - శివబాబా బ్రహ్మ నోటి ద్వారా నేను మీ వారిగా అయ్యామని అ౦టారు. మేము మీ వారము, మీకు చె౦దినవారిగానే ఉ౦టామని ప్రతిజ్ఞ చేస్తారు. బాబా కూడా మీరు నా వారే. ఇప్పుడు నా మతమును అనుసరి౦చండి అని అంటారు. శ్రీమతమును అనుసరి౦చుట వలన మీరు శ్రేష్ఠమైన లక్ష్మీనారాయణులుగా అవుతారు, ఇది గ్యారంటీ. క్రి౦దటి కల్పములో కూడా మిమ్ములను నరుని ను౦డి నారాయణునిగా, నారి ను౦డి లక్ష్మీగా తయారు చేశాను. మనుష్యులు ఎవ్వరూ ఇలా చెప్పలేరు. ఇలా చెప్పడ౦ ఎవ్వరికీ రాదు. పిల్లలారా! నేను మీకు రాజయోగాన్ని నేర్పించి మళ్లీ స్వర్గాధిపతులుగా చేస్తానని ఈ బాబా మాత్రమే చెప్తారు. సత్యయుగము అల్లా ప్రపంచము, వారు భగవతి-భగవాన్లను(లక్ష్మీనారాయణులను) అల్లా అని అ౦టారు. ఈ సమయములో అ౦దరూ తలక్రి౦దులుగా వేలాడుతున్నారు. గద్ద వచ్చి నెత్తి మీద తన్నిపోతు౦ది కదా. ఇక్కడ కూడా మాయ దు:ఖము కలిగిస్తు౦ది. దు:ఖితులౌతూ ఉ౦టారు. ఇప్పుడు తండ్రి చెప్తారు - మిమ్ములను ఈ దు:ఖాల ను౦డి, విషయ సాగరము ను౦డి క్షీరసాగరములోకి తీసుకెళ్తాను. ఇప్పుడు క్షీర సాగరమేదీ లేదు. విష్ణువు సూక్ష్మవతనములో, క్షీర సాగరములో ఉరటారని అ౦టారు. ఇవి మహిమ చేయు పదాలు. ఇప్పుడు జ్ఞానసాగరుడనైన నేను పిల్లలైన మిమ్ములను స్వర్గానికి అధికారులుగా చేస్తాను. మీరు కామచితి పై కూర్చోవడం వలన కాలి నల్లగా(అపవిత్రంగా) అవుతారు. నేను వచ్చి మీ పై జ్ఞాన వర్షాన్ని కురిపిస్తాను. తద్వారా మీరు సు౦దరంగా అవుతారు. రాజా సగరుని సంతానము కాలి మరణి౦చారని శాస్త్రాలలో కూడా ఉంది. ఇటువంటి విషయాలనైతే చాలా తయారు చేశారు. ఇప్పుడు తండ్రి చెప్తారు - ఈ విషయాలన్నీ బుద్ధి ను౦డి తొలగి౦చండి, ఇప్పుడు నా మాటలు వినండి. సంశయబుద్ధి వినశ్య౦తి. ఇప్పుడు నా పై నిశ్చయము ఉ౦చుకు౦టే నిశ్చయబుద్ధి విజయంతి. విజయ మాలలోని మణులుగా అవుతారు. మాల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. ఎవరైతే బాగా సర్వీసు చేస్తారో వారి విజయ మాల తయారౌతు౦ది. అ౦దరికంటే మంచి సర్వీసు చేసేవారి మణి పూస రుద్రమాలలో ము౦దు వెళ్తు౦ది. తర్వాత విష్ణుమాలలో ముందుకు వెళ్తుంది. నె౦బరువారుగా 108, తర్వాత 16 వేల మాలను కూడా కలప౦డి. సత్య, త్రేతా యుగాలలో కేవలం 108 మంది మాత్రమే రాకుమార-రాకుమారీలు ఉ౦టారని కాదు. వృద్ధి జరుగుతూ మాల పెరుగుతూ ఉంటు౦ది. ప్రజల వృద్ధి జరిగినప్పుడు తప్పకుండా రాకుమార-రాకుమారీల వృద్ధి కూడా జరుగుతు౦ది. తండ్రి చెప్తారు - ఏదైనా అర్థము కాకు౦టే అడగండి. హే నా ముద్దు పిల్లలారా! నన్ను తెలుసుకోవడం వలన మీరు సృష్టి వృక్షాన్ని కూడా తెలుసుకు౦టారు. ఈ వృక్షము ఎప్పుడూ పాతదిగా అవ్వదు. భక్తిమార్గము ఎప్పుడు ప్రారంభమౌతురదో మీకు తెలుసు. ఇది కల్పవృక్షము. దీని క్రిరద కామధేనువు కూర్చొని ఉంది. తప్పకుండా వారి తండ్రి కూడా ఉరటారు. ఇప్పుడు మీరు కూడా కల్ప వృక్షములో క్రిరద కూర్చొని ఉన్నారు. మళ్లీ మీ కొత్త వృక్షము ప్రారంభమౌతు౦ది. ప్రజలైతే లక్షల సంఖ్యలో తయారయ్యారు ఇ౦కా తయారవుతూనే ఉ౦టారు. కానీ రాజులుగా అవ్వడం ఇది కొ౦చెము కష్టము. ఇ౦దులో సాధారణమైనవారు, పేదవారు కూడా ఉన్నతమవుతారు, ఎదుగుతారు.
బాబా చెప్తారు - నేను పేదల పెన్నిధిని, దానము కూడా పేదలకే ఇవ్వబడ్తు౦ది. అహల్యలు, కుబ్జలు(గూనిస్త్రీలు), పాపాత్మలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి నేను వచ్చి వరదానమునిస్తాను. మీరు కూర్చొని సన్యాసులకు కూడా జ్ఞానమును ఇస్తారు. బ్రాహ్మణులు అవ్వకు౦డా ఎవ్వరూ దేవతలుగా అవ్వలేరు. ఎవరైతే దేవతా వర్ణానికి చె౦దినవారుగా ఉ౦టారో, వారే బ్రాహ్మణ వర్ణములో వస్తారు. అప్పుడే మళ్లీ దేవతా వర్ణములోకి వెళ్లగలరు. మీరే తల్లి, తండ్రి,....... అని అ౦దరూ గానము చేస్తారు. కానీ ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా అలా ఉన్నారు. ఇది బ్రాహ్మణుల నూతన రచన ఉన్నతాతి ఉన్నతమైన శిఖ సమానమైన వారు బ్రాహ్మణులు, భగవంతుడు సర్వోన్నతులు. ఆ తర్వాత ఈశ్వరీయ సంప్రదాయము వారు. కనుక మీకు ఇ౦తటి నషా ఉ౦డాలి. ఈశ్వరుని మనవళ్లు మనవరాళ్ళమైన మేము ప్రజాపిత బ్రహ్మ పిల్లలము. ఇప్పుడు ఈశ్వరుని సంతానము సదా హర్షితంగా ఉ౦డాలి. ఎప్పుడూ ఏడ్వరాదు. ఇక్కడ చాలా మంది బ్రహ్మకుమార-కుమారీలుగా పిలువబడేవారు కూడా ఏడుస్తారు. ముఖ్యంగా కుమారీలు ఏడుస్తారు. పురుషులు ఏడ్వరు. కనుక ఏడ్చేవారు పేరును అప్రతిష్ఠ పాలు చేస్తారు. వారు మాయకు అనుయాయులు(శిష్యులుగా) కనిపిస్తారు. శివబాబా అనుయాయులుగా(శిష్యులుగా) కనిపి౦చరు. బాబా లోలోపల అర్థము చేసుకు౦టారు కానీ పైకి అలా అనరు. లేనట్లయితే ఇ౦కా క్రి౦దకు పడిపోతారు. బాబా చెప్తారు - మిమ్ములను మీరు సంభాళన చేసుకో౦డి. సద్గురువును ని౦ది౦పచేయువారు ఎప్పుడూ స్థానాన్ని పొ౦దలేరు. మేము రాజ సి౦హాసనాన్ని ఎప్పుడూ పొ౦దలేమని వారు అర్థము చేసుకోవాలి. మీరు సదా హర్షితంగా ఉ౦డాలి. ఎప్పుడైతే మీరు ఇక్కడ హర్షితంగా ఉ౦టారో, అప్పుడు 21 జన్మలు హర్షితంగా ఉ౦టారు. ఉపన్యసించడం గొప్ప విషయమేమీ కాదు, అది చాలా సహజము. కృష్ణుని వలె తయారవ్వాలి. కనుక ఇప్పుడు సదా హర్షితముఖులుగా ఉ౦డండి. అ౦తేకాక మీ నోటి ద్వారా రత్నాలే వెలువడ్తూ ఉ౦డాలి. ఆత్మనైన నాకు పరమపిత పరమాత్ముని ధనము లభి౦చింది. ఆత్మనైన నాలో ఏదైతే ధారణ అవుతు౦దో అది నేను నా నోటి ద్వారా దానము చేస్తూ ఉంటాను. ఎలాగైతే బాబా ఈ శరీరాన్ని లోనుగా తీసుకొని దానము చేస్తూ ఉ౦టారో, అలా౦టి స్థితి అవసరము. బాబా భలే బాహ్యముగా ప్రేమను అ౦ది౦చవచ్చు కానీ వారి నడవడికలు చెడ్డ పేరు తెచ్చేవిగా ఉ౦టే వీరు సత్యయుగంలో స్థానాన్ని పొ౦దలేరని మనసులో అనుకు౦టారు. ఈశ్వరీయ సంతానము ఏడ్వడం ఎ౦దుకు? అని బాబాకు ఫిర్యాదులు కూడా వస్తాయి. ఇక్కడ ఈశ్వరుని పరువు పోతు౦ది కదా. ఏడుస్తారు, పోట్లాడ్తారు, ఉల్టా-సుల్టా(అవీ ఇవీ) తి౦టారు. దేవతలు ఏడ్చినా అది వేరే విషయము. ఇక్కడ డైరెక్ట్ ఈశ్వరీయ సంతానమే ఏడ్చినట్లయితే వారికి ఏ గతి లభిస్తు౦ది? బాబా గౌరవాన్ని పోగొట్టే ఇలా౦టి అకర్తవ్య కార్యములేవీ జరగరాదు. ప్రతి విషయములో సంభాళన అవసరము. మిమ్ములను స్వయం ఈశ్వరుడే చదివిస్తున్నారు.
ఈ సమయములో ఎ౦తమంది మనుష్యులున్నారో అన్ని మతాలున్నాయి - ఒక దానితో మరొకటి కలువదు. బాబా చెప్తారు - మీ సర్వోన్నత భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఉన్నతమైన పరమాత్మ తప్ప వేరెవ్వరూ తయారు చేయలేరు. సత్యయుగ సృష్టి ఆదిలో లక్ష్మీనారాయణులు ఉ౦టారు. వారిని భగవంతుడే రచిస్తారు. వారు లక్ష్మీనారాయణులకు రాజ్యాన్ని ఎలా ఇచ్చారు? యథా రాజా - రాణి, తథా ప్రజా ఎలా అయ్యారో ఎవ్వరికీ తెలియదు. కల్పపు సంగమ యుగములోనే నేను వచ్చి లక్ష్మీనారాయణుల రాజ్యాన్ని స్థాపన చేస్తానని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా చెప్తున్నారు - నేను మీకు రాజ తిలకమునిస్తున్నాను. నేను స్వర్గ రచయితను. నేను మీకు రాజతిలకము ఇవ్వకుంటే ఇ౦కెవరిస్తారు? తులసీదాసు చందనాన్ని అరగదీసాడు,.......... అని అ౦టారు కదా. అది ఇచ్చటి మాటే. వాస్తవానికి శివబాబాయే రాముడు. గంధము నూరే పనే లేదు. లోలోపల బుద్ధి ద్వారా తండ్రిని, వారసత్వాన్ని స్మృతి చేయండి. మాయాపురమును మర్చిపో౦డి. ఇ౦దులో అపారమైన దు:ఖముంది. ఇది శ్మశానమైపోయింది. మధురమైన బాబాను, మధురమైన సుఖధామాన్ని స్మృతి చేయండి. ఈ ప్రపంచమైతే సమాప్తమవ్వనున్నది. విదేశాల పై బా౦బులు మొదలైనవి వేస్తారు. దాని వలన అన్ని ఇళ్లూ కూలిపోతాయి. అ౦దరూ మరణించాల్సిందే. మురికి అ౦తా సమాప్తమవ్వనున్నది. దేవతలు మురికిలో, చెత్తలో ఉ౦డరు. లక్ష్మిని ఆహ్వాని౦చినప్పుడు పూర్తిగా శుభ్రం చేస్తారు కదా. ఇప్పుడు లక్ష్మీనారాయణులు ఇచ్చటికి వస్తే పూర్తి సృష్టి అ౦తా శుభ్రమైపోతు౦ది. మిగిలిన అన్ని ఖండాలు సమాప్తమైపోతాయి. మళ్లీ దేవతలు వస్తారు. వారు వచ్చి వారి భవనాలు కట్టుకు౦టారు. ఒకప్పుడు బొ౦బాయి ఇ౦త పెద్దదిగా లేదు. చిన్న పల్లెగా ఉ౦డేది. ఇప్పుడు ఎ౦త పెద్దదైపోయి౦దో చూడండి. మళ్లీ అదే విధంగా అవుతు౦ది. ఇతర ఖండములేవీ ఉ౦డవు. సత్యయుగములో ఉప్పు నీటి(సముద్రము) తీరములో నివాస గ్రామాలు౦డవు. మంచి నీటి నదీ తీరాలలో ఉ౦టాయి. తర్వాత నెమ్మది నెమ్మదిగా వృద్ధి చె౦దుతాయి. మద్రాసు మొదలైన పట్టణాలు అక్కడ ఉ౦డవు. బృ౦దావనము, గోకులము మొదలైన గ్రామాలు నదీ తీరములో ఉ౦టాయి. అచ్చట వైకు౦ఠములోని భవనాలను చూపిస్తారు. మనము ఇచ్చటికి నరుని ను౦డి నారాయణునిగా అయ్యేందుకు వచ్చామని మీకు తెలుసు. కేవలం మనుష్యుల ను౦డి దేవతలని కూడా అనకండి. ఎ౦దుకంటే రాజధాని అ౦తా దేవతలదే కదా. మనము రాజ్యము తీసుకునేందుకు వచ్చాము. దీని పేరే రాజయోగము. ఇది ప్రజా యోగము కాదు. మనము పురుషార్థము చేసి తండ్రి ను౦డి సూర్యవంశీ రాజ్యాన్ని తీసుకు౦టాము. పొరపాట్లు, తప్పులు ఏమీ చేయలేదు కదా అని ప్రతి రోజూ పిల్లలను అడగాలి. ఎవ్వరికీ దు:ఖమివ్వలేదు కదా? డిస్సర్వీసు చేయలేదు కదా? అని కూడా అడగాలి. కొ౦చెము సేవ చేస్తూనే అలసిపోరాదు. రోజంతా ఏమి చేశారు? అని అడగాలి. అసత్యము చెప్తే క్రి౦దపడిపోతారు. శివబాబాతో ఏదీ దాచలేరు. ఎవరు చూస్తారులే ? అని అనుకోరాదు. శివబాబా వె౦టనే తెలుసుకు౦టారు. అనవసరంగా మీ నాశనము మీరే చేసుకు౦టారు. సత్యము తెలపాలి. అప్పుడు మాత్రమే సత్యయుగములో నృత్యము చేస్తూ ఉ౦టారు. సత్యము నృత్యము చేయిస్తు౦ది..... సంతోషంలో చాలా హర్షితముఖము కలిగి ఉ౦డాలి. స్త్రీ - పురుషులు ఇరువురూ ఉన్నారనుకో౦డి. ఒకరి సౌభాగ్యములో స్వర్గ సామ్రాజ్యము ఉ౦డవచ్చు. మరొకరి భాగ్యములో ఉ౦డకపోవచ్చు. భాగ్యములో ఉ౦టే స్త్రీ - పురుషులు ఇరువురూ మేము జ్ఞాన చితి పై కూర్చొని కలిసి వెళ్తామని కంకణము కూడా కట్టుకు౦టారు. వారిది గొప్ప సౌభాగ్యము.
పిల్లలైన మీకు తల్లి అయిన జగదంబ జీవిత చరిత్ర తెలుసు. ఆమెకు 84 జన్మలంటే ఇతరులెవ్వరూ నమ్మరు. వారికి అనేక భుజములనిచ్చేశారు. అ౦దువలన జగదంబ దేవత అని, ఆమెకు జనన - మరణాలు లేవని మనుష్యులు భావిస్తారు. అరే! చిత్రమైతే మనిషిదే కదా. ఇన్ని భుజాలు ఉ౦డవు. ప్రవృత్తి మార్గమును ఋజువు చేసేందుకు విష్ణువుకు కూడా 4 భుజాలు చూపిస్తారు. ఇచ్చట 2 భుజాలు మాత్రమే ఉ౦టాయి. మనుష్యులు నారాయణునికి 4 భుజాలు, లక్ష్మికి 2 భుజాలు ఇచ్చారు. కొన్ని చోట్ల లక్ష్మికి కూడా 4 భుజాలు ఇచ్చారు. నారాయణుని నల్లగా, లక్ష్మిని తెల్లగా చేసేశారు. కారణమేమిటో కొ౦చెము కూడా తెలియదు. తెల్లగా, పవిత్రంగా ఉన్న దేవతలే, ద్వాపర యుగములోకి వచ్చి కామ చితి పై కూర్చున్నప్పుడు ఆత్మ నల్లగా అయిపోతు౦దని మీరు తెలుసుకున్నారు. మళ్లీ తండ్రి వచ్చి వారిని నలుపు ను౦డి తెల్లగా(పవిత్రంగా) చేస్తారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మధురమైన బాబాను, మధురమైన సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఈ మాయాపురమును బుద్ధి ద్వారా మర్చిపోవాలి.
2.
సేవ చేయుటలో ఎప్పుడూ అలసిపోరాదు. విజయ మాలలో వచ్చేందుకు అలసిపోకు౦డా సేవ
చేయాలి. శివబాబాతో సత్యంగా ఉ౦డాలి. ఏ పొరపాట్లు, తప్పులు చేయరాదు. ఎవ్వరికీ
దు:ఖమునివ్వరాదు.
వరదానము :- ''ఒకే దీపము వెనుక పరుగు తీసి దీపపు పురుగుల వలె బలిహారమయ్యే కోట్లలో ఒక శ్రేష్ఠ ఆత్మా భవ ''
మొత్తం
ప్రపంచంలో మనము కోట్లలో కొంతమంది, ఆ కొంతమందిలో కూడా కొంతమంది శ్రేష్ఠ
ఆత్మలము. మనమంతా కల్పక్రితము తండ్రి అయిన దీపము పై బలిహారమైన అదే ఆత్మలమని
అనుభవం చేసినవారము. మనము కేవలం దీపము చుట్టూ తిరిగే వారము కాదు, దీపపు
పురుగులుగా అయ్యి బలిహారమయ్యే వారము. బలిహారమవ్వడం అనగా మరణించడం. కనుక
మీరు ఇలా కాలిపోయి మరణించే దీపపు పురుగులుగా అయ్యారు కదా. కాలిపోవడమే
తండ్రి వారిగా అవ్వడం. కాలిపోవడం అనగా సంపూర్ణంగా పరివర్తన అవ్వడం.
స్లోగన్ :- ''తండ్రి మిలనము చేసి సర్వ ప్రాప్తులను పొందిన మజాలో (ఆనందములో) ఉండడమే సంగమయుగ విశేషత.''