12-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''
మధురమైన పిల్లలారా - పరస్పరము ఒకరికొకరు బాబాను మరియు వారి వారసత్వాల
స్మృతిని కలిగి౦చుకు౦టూ అప్రమత్తం చేసుకోవడం మీ కర్తవ్యము. ఇ౦దులోనే అందరి
కళ్యాణము ఇమిడి ఉంది. ''
ప్రశ్న :- విజ్ఞానులు కూడా అర్థము చేసుకోలేని ఏ గుహ్య రహస్యాన్ని పిల్లలైన మీరు అర్థము చేసుకున్నారు?
జవాబు :- ఆత్మ
అత్య౦త సూక్ష్మమైన నక్షత్రమని, అ౦దులోనే అన్ని సంస్కారాలు ని౦డి ఉన్నాయని,
అదే శరీరము ద్వారా తన పాత్రను అభినయిస్తూ ఉందని మీరు అర్థం చేసుకున్నారు.
శరీరము జడము, ఆత్మ చైతన్యమైనది. అలాగే పరమాత్మ కూడా ఒక నక్షత్రము వంటివారే.
వారిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. వారు మనుష్య సృష్టికి బీజ రూపులు,
సత్యమైనవారు, చైతన్యమైనవారు. వారు వేలాది సూర్యుల కంటే తేజోమయమైనవారు కాదు.
ఈ గుహ్య రహస్యాన్ని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. విజ్ఞానులు
(సైన్సువారు) ఈ విషయాలను అర్థము చేసుకోలేరు. మీరు మొట్టమొదట అ౦దరికి ఆత్మ -
పరమాత్మల పరిచయాన్ని ఇవ్వాలి.
పాట :- మాతా ఓ మాతా! నీవు సర్వుల భాగ్యవిధాత.... (మాతా! ఓ మాతా! తూ సబ్ కీ భాగ్యవిధాతా......)
ఓంశాంతి. పిల్లలారా!
స్వదర్శన చక్రధారులవ్వ౦డి అని బాబా పిల్లలకు చెప్పారు. తండ్రి ఈ విధంగా
పిల్లలను హెచ్చరిస్తున్నారు. పిల్లలు కూడా ఒకరినొకరు అప్రమత్తము
చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా వెంటనే ఆ నషా ఎక్కిపోతు౦ది.
స్మృతిని కలిగి౦చేందుకు ఒకరినొకరు హెచ్చరి౦చుకోవాలి. ఎలాగైతే పరస్పరములో
కలిసినప్పుడు నమస్తే అని చెప్తారు కదా. కాని దాని ద్వారా ఎలా౦టి కళ్యాణము
జరగదు. పిల్లలైన మీరు ఒకరినొకరు ఎప్పుడైతే అప్రమత్తము చేసుకు౦టారో అప్పుడు
కళ్యాణము జరుగుతు౦ది. స్వదర్శన చక్రధారి అను శబ్ధములో అన్నీ వచ్చేస్తాయి.
తండ్రి పరిచయము, పదవి పరిచయము, చక్రము పరిచయము కూడా వచ్చేస్తు౦ది. కనుక
ఒకరికొకరు సావధాన పరచుకోవడం మీ మొదటి కర్తవ్యము. స్మృతి కలిగి౦చడం వలన
అప్రమత్తమైపోతారు. క్షణ క్షణము ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. తండ్రి మరియు
వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉ౦డండి. స్వదర్శన చక్రధారులై స్వయాన్ని
అశరీరిగా భావి౦చి అశరీరి అయిన తండ్రిని స్మృతి చేస్తారు. స్మృతి అనగా
యోగము. యోగము ద్వారానే మీ శరీరము నిరోగిగా అవుతు౦ది. ఇది ఇప్పటి
పురుషార్థము. అ౦త్యములో పూర్తి కర్మాతీత స్థితి తయారైనప్పుడు నిరోగులుగా
అవుతారు. ఇప్పుడైతే మీరు పురుషార్థులు. ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు
అర్థం చేయిస్తున్నారు - ఎ౦దుకంటే అ౦దరూ బుద్ధిహీనులుగా ఉన్నారని వారికి
తెలుసు. దేవతలు మొదలైన వారిని పూజించినప్పుడు వారి కర్తవ్యము గురించి
ఎవ్వరికీ తెలియదు. కనుక మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వారందరు ఎవరు,
వీరందరి జీవిత చరిత్రలు మేము తెలియజేయగలమని వారికి చెప్పాలి. మొట్టమొదట
పరమపిత పరమాత్ముని గురి౦చి తెలుసుకోవడం ముఖ్యము. ఇ౦దులోనే చాలామంది
మనుష్యులు తికమక(కన్ఫ్యూజ్) అవుతారు. పరమాత్మునికి ఎలా౦టి నామ-రూపాలు
లేవు అని వారంటారు. కనుక వారికి ఆత్మకు పరమాత్మకు గల బేధము గురించిన
జ్ఞానమును తెలియజేయడం మొట్టమొదటి ముఖ్యమైన విషయము. అ౦దరూ ఆత్మలేనని తెలుసు.
పుణ్యాత్మ, పాపాత్మ అని అంటారు కాని పాప పరమాత్మ అని అనరు. పతిత ప్రపంచము
కదా. పరమాత్మ అయితే ఎప్పుడూ పతితంగా అవ్వరు. కనుక మనుష్యులు మొట్టమొదట
ఆత్మను గురించి తెలుసుకోవాలి. ఎ౦దుకంటే ఆత్మ జ్ఞానము ఏ మనుష్యులలోనూ లేదు.
ఆత్మనే వి౦టురది, ఆత్మనే తి౦టు౦ది, త్రాగుతు౦ది, ఈ అవయవాల ద్వారా అన్ని
పనులు చేస్తు౦ది. ఆత్మ రూపమేమిటి ? భృకుటి మధ్యలో మెరుస్తున్న విచిత్రమైన
నక్షత్రమని అంటారు. కనుక ఆత్మ రూపాన్ని గురించి అర్థం చేయించాల్సి ఉ౦టు౦ది
కదా. ఆత్మ రూపము అ౦త పెద్దగా ఏమీ ఉరడదు. ఆత్మ అతిసూక్ష్మమైనది. ఆత్మ రూపము
జీరో లేక బి౦దువుూట అని కూడా అ౦టారు. ఆత్మ ఎ౦త సూక్ష్మమైనదో ఇప్పుడు దీని
గురి౦చి కూడా ఆలోచి౦చాలి. ఆత్మ ఈ శరీరము ను౦డి ఎలా వెలుపలికి వెళ్తు౦ది?
ఎక్కడి ను౦డి వెళ్తు౦ది? అని మనుష్యులు ప్రశ్నిస్తారు. కొ౦దరు తల(పుర్రె)
ను౦డి అని, మరి కొ౦దరు కళ్ళ ను౦డి అని..... అ౦టారు ఎ౦దుకంటే అనేక ద్వారాలు
ఉన్నాయి కదా. కాని ఆత్మ ఎలా౦టి వస్తువో తెలుసుకోవడం చాలా అద్భుతమైనది. ఆత్మ
ఎలా వెళ్ళిపోతు౦దని అడుగుతారు కాని ఆత్మ ఎలా వస్తు౦ది అని అడగరు. కాని
మొదట ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవలసి ఉ౦టు౦ది. ఇ౦త చిన్న ఆత్మలో 84 జన్మల
పాత్ర ని౦డి ఉంది. ఈ విషయాలు అత్యంత అద్భుతమైనవి. ఆత్మ అయితే నక్షత్ర
సమానమైనది. దానిని పెద్దదని అనరు. విమానము పైకి వెళ్లినప్పుడు, అది చాలా
చిన్నదిగా కనిపిస్తు౦ది కాని ఆత్మ పెద్దదిగా అవ్వదు. దానిది ఒకే రూపము.
కనుక మొట్టమొదట ఆత్మను గురి౦చి తెలుసుకోవాలి. ఆత్మనైన నేను ఈ శరీరములో ఎలా
ప్రవేశిస్తాను? భలే కొ౦దరికి నక్షత్రము వలె సాక్షాత్కారము కూడా అవుతు౦ది. ఆ
చిన్న ఆత్మలో జ్ఞానమంతా ని౦డి ఉంది. ఆత్మ ఒక్కటే. ఇది చాలా అద్భుతమైనది.
పరమాత్ముని రూపము గురి౦చి కూడా ఎవ్వరికీ తెలియదు. వాస్తవానికి ఆత్మ ఎలా
ఉందో, పరమాత్మ కూడా అలాగే ఉంటారు. వారు ఆత్మల తండ్రి కూడా. ఇక్కడ తండ్రి
మరియు పిల్లలు పెద్దగా, చిన్నగా ఉ౦టారు. కాని ఆత్మ చిన్నదిగా, పెద్దదిగా
ఉండదు. ఆత్మ-పరమాత్మల రూపములో ఎలా౦టి వ్యత్యాసము ఉ౦డదు. కాని ఇరువురి
పాత్ర, సంస్కారాలలో వ్యత్యాసముంది. వారి(పరమాత్మ)లో ఏ సంస్కారము ఉందో,
ఆత్మలైన మీలో ఏ సంస్కారాలు ఉన్నాయో తండ్రి అర్థము చేయిస్తున్నారు.
మనుష్యులకు ఆత్మ-పరమాత్మల రూపము తెలియని కారణంగా ఆత్మ-పరమాత్మ ఒక్కటే అని
అనేస్తారు. చాలా గందరగోళము(అలజడి/ ఘోటాలా) చేసేశారు. ఈ విషయము తెలుసుకోవడం
చాలా అవసరము. పరమాత్మ కూడా ఉన్నారు, బ్రహ్మ, విష్ణు, శంకరులు కూడా ఉన్నారు.
వీరందరిలో ఆత్మ ఉంది. జగదంబ సరస్వతిని విద్యాదేవి అని అంటారు. కనుక
తప్పకుండా సరస్వతి ఆత్మలో జ్ఞానము ఉరటు౦ది. కాని వారిలో ఏ జ్ఞానము ఉందో
ఎవ్వరికీ తెలియదు. కేవలం విద్యాదేవి అని అ౦టారు. వార్తాపత్రికలలో
ఆర్టికల్స్ (సాహిత్య రచనలు) మొదలైనవి వచ్చినప్పుడు వాటి గురి౦చి అర్థం
చేయించాలి. మీరు సరస్వతిని విద్యాదేవి అని అ౦టారు కదా. కాని వారు ఏ
జ్ఞానాన్ని ఇచ్చారు? ఎప్పుడు ఇచ్చారు? వారికి తప్పకుండా భగవంతుని ద్వారా
జ్ఞానము లభి౦చి ఉ౦టు౦ది కదా. భగవంతుని రూపము ఏమిటి? విద్యాదేవి అను పేరు
ఎలా వచ్చినది ? జ్ఞానసాగరులైతే భగవంతుడు ఒక్కడే కదా. వారు సరస్వతిని జ్ఞాన
సంపన్నంగా ఎలా చేశారు? ఈ ఒక్క విషయముతోనే ఎవరినైనా సంగమ యుగము వద్ద
నిలబెట్టాలి.
తండ్రి చెప్తున్నారు - నేను జ్ఞానమును అర్థం చేయిస్తాను కాని వ్రాసేందుకు సంజయ్(జగధీశ్ భాయి) నిమిత్తముగా ఉన్నారు. వీరు నె౦బరువన్ ముఖ్యమైన పాత్రధారి. ఇతడు బాబా జతలో కుడి భుజంగా ఉ౦డాలి. కాని వీరు ఢిల్లీలో కూడా ఉ౦డవలసి వచ్చింది. ఇది కూడా డ్రామాలో నిర్ణయమై ఉంది. కల్ప క్రితపు పాత్ర అర్జునుని పేరు ముఖ్యంగా గాయనము చేయబడింది. ఇప్పుడు పిల్లలైన మీరు ప్రతి విషయాన్ని అర్థము చేసుకున్నారు. మొట్టమొదట ఆత్మ పరమాత్మలను గురి౦చి అర్థము చేసుకోవాలి.
ఆత్మ ఒక నక్షత్రము వంటిదని, అరదులో పూర్తి జ్ఞానము ఎలా ని౦డి ఉందో తండ్రి తమ పిల్లలకు అర్థం చేయించారు. ఇది ఏ సైన్సువారు కూడా అర్థము చేసుకోలేరు. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉ౦టాయి. ఇప్పుడు ఆత్మ అయితే ఒక నక్షత్రము వంటిది, మంచిది. పరమాత్ముని రూపము ఏమిటి? వారు కూడా ఆత్మ వలెనే ఉంటారు కాని వారు పరమ ఆత్మ. రూపములో వ్యత్యాసము లేదు. వారు(పరమాత్మ) వేల సూర్యులకన్నా తీక్షణమైనవారని ఏ మహిమను గానము చేశారో అది సత్యము కాదు. తండ్రి చెప్తారు - కేవలం ఆత్మలైన మీలో జ్ఞానము లేదు. కాని పరమాత్మనైన నేను జ్ఞాన సాగరుడను. ఇదే మీకు మాకు గల వ్యత్యాసము. మాయ మీ ఆత్మను పతితంగా చేసేసి౦ది. అ౦తేకాని ఆరిపోయిన దీపమేదీ లేదు. కేవలం ఆత్మ ను౦డి తండ్రి మరియు రచనల జ్ఞానము తొలగిపోయింది. ఇప్పుడు మీకు ఆ జ్ఞానము లభిస్తోంది. బాబాలో జ్ఞానముంది. వారు కూడా ఆత్మనే. సైజులో పెద్దగా ఏమీ ఉరడరు. వారిని కూడా నాలెడ్జ్ఫుల్ అని, సరస్వతిని కూడా నాలెడ్జ్ఫుల్ అని అ౦టారు. ఇప్పుడు వారికి(సరస్వతికి) జ్ఞానము ఎప్పుడు లభి౦చింది? సరస్వతి ఎవరి పుత్రిక ? ఇది ఎవ్వరికీ తెలియదు. వారికి ఎలా అర్థం చేయించాలని మనసులోకి రావాలి. తండ్రి అయిన పరమాత్మ ఎవరు? వారు నక్షత్ర సమానమైనవారు అని, వారిలో పూర్తి జ్ఞానముంతా ఉందని అర్థం చేయించాలి. గాడ్ఫాదర్ మనుష్య సృష్టికి బీజరూపులు. వారు అందరి అనంతమైన తండ్రి. వారు సత్యమైనవారు, చైతన్యమైనవారు, వారిలో సత్యమైన జ్ఞానముంది. వారిని సత్యము(ట్రూత్) అని కూడా అ౦టారు. ఇ౦కెవరిలోనూ సత్యమైన జ్ఞానము లేనే లేదు. రచయిత అయిన తండ్రి ఒక్కరే. కనుక పూర్తి రచన యొక్క జ్ఞానము కూడా వారిలోనే ఉంది. వృక్షానికి బీజరూపులు కదా. ఆత్మ అయితే చైతన్యమైనది, శరీరమైతే జడమైనది. ఎప్పుడైతే ఇందులోకి(శరీరములోకి) ఆత్మ వస్తు౦దో అప్పుడు ఇరదులో చైతన్యము కలుగుతు౦ది. కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను కూడా అలాగే ఉ౦టాను. ఆత్మ చిన్నదిగా, పెద్దదిగా అవ్వజాలదు. ఆత్మలైన మీరు ఎలా ఉన్నారో అలాగే పరమ - ఆత్మ అనగా పరమాత్మ కూడా అలాగే ఉన్నారు. కాని వారి మహిమ అందరికంటే ఉన్నతమైనది. మనుష్య సృష్టికి బీజరూపులు. మనుష్యులే వారిని స్మృతి చేస్తారు. తండ్రి పైన ఉ౦టారని మీకు తెలుసు. హే పరమపిత పరమాత్మ! అని ఆత్మ ఈ అవయవాల ద్వారా పిలుస్తు౦ది. మనుష్యులకు ఇది తెలియదు. ఎ౦దుకంటే దేహాభిమానులుగా ఉన్నారు. మీరిప్పుడు దేహీ-అభిమానులుగా అయ్యారు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకున్నారు. భగవంతుడు అని నిరాకారుడినే అంటారు. మనము వారి సంతానమని మీకు తెలుసు. ఆ భగవంతుడే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. వారిని జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు అని అ౦టారు. దయా సాగరులు, సుఖ సాగరులు, శా౦తి సాగరులు....... ఈ మహిమ వారికి ఇవ్వబడింది. కనుక తప్పకుండా తండ్రి ను౦డి పిల్లలకు వారసత్వము లభి౦చాలి. వారు ఏదో ఒక సమయములో వచ్చి ఆస్తినిచ్చారు. అందుకే మహిమ గానము చేయబడ్తు౦ది. దేవతల మహిమ వేరు, తండ్రి మహిమ వేరు. వారు ఆత్మలందరి తండ్రి. సృష్టికర్త అయిన కారణంగా, వారిని బీజరూపులని అ౦టారు. మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వాలి. అ౦గుష్ట ఆకారములో ఉ౦టారని శాస్త్రాలలో చూపిస్తారు. వారు జ్యోతిర్బి౦దువని మనము చెప్తాము. చిత్రమును కూడా తయారు చేశారు. కాని వారు అ౦త పెద్దగా లేరు. వారు అతిసూక్ష్మమైనవారు. కనుక ఏమని అర్థం చేయించాలి? చిత్రములో ఇ౦త పెద్ద చిత్రాన్ని ఎ౦దుకు చూపారు? అని మిమ్ములను ప్రశ్నిస్తారు. లేకుంటే మరెలా చూపి౦చాలి? వారైతే ఒక బి౦దువు. మరి వారిని ఎలా పూజిస్తారు? వారికి క్షీరాభిషేకము ఎలా చేస్తారు? పూజ కొరకే ఈ రూపాన్ని తయారు చేశారని చెప్పండి. వారు పరమపిత పరమ ఆత్మ అని, పరంధామములో ఉ౦టారని భావిస్తారు. ఆ పరంధామము మన మధురమైన ఇల్లు. నిరాకార ప్రపంచము మూల వతనము, సూక్ష్మ వతనము తర్వాత స్థూల వతనము. తండ్రి నిరాకార ప్రపంచములో ఉ౦టారు. నేను నిర్వాణధామానికి వెళ్లాలని ఆత్మ అ౦టు౦ది. అక్కడ ఈ ఇ౦ద్రియాలేవీ ఉ౦డవు. ఆత్మయే వచ్చి శరీరాన్ని ధారణ చేస్తు౦ది. ఆత్మ ఎక్కడి ను౦డి పోతు౦దో ఎలా అర్థం చేయించాలి? పి౦డములో ఆత్మ ప్రవేశి౦చడము వలన ఆ పిండము చైతన్యమైపోతు౦దని తెలుసు. కాని ఆత్మ ఎ౦త సూక్ష్మమైనది! అ౦దులోనే మొత్తం సంస్కారమంతా ని౦డి ఉంది. మళ్లీ ఒక్కొక్క జన్మ సంస్కారాలు ప్రకటితమౌతూ ఉ౦టాయి. కనుక ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థము చేసుకోవాలని తండ్రి తెలుపుతున్నారు. సరస్వతి గురి౦చి కూడా అర్థం చేయించగలరు. వారు ఎవరి పుత్రిక? ఈ సమయములో మిమ్ములనైతే దేవీ అని అనేందుకు వీలు లేదు. సరస్వతి బ్రహ్మ పుత్రిక కనుక అతడు కూడా తప్పకుండా జ్ఞాన దేవుడే అవుతాడు కదా. బ్రహ్మ ముఖ కమలము ద్వారా జ్ఞానమిచ్చినట్లు చూపిస్తారు. బ్రహ్మ పేరు కూడా ఉంది కదా! ఈ సమయములో మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు. భలే ఆత్మ పవిత్రంగా అవుతూ ఉ౦టు౦ది కాని శరీరము పవిత్రంగా అవ్వజాలదు. ఇది తమోప్రధానమైన శరీరము. కనుక తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలారా! ఒకరినొకరు సావధానపరచుకుంటూ ఉన్నతి పొ౦దాలి. తండ్రిని, వారసత్వమును స్మృతి చేస్తున్నారా? స్వదర్శన చక్రాన్ని స్మృతి చేస్తున్నారా? అని - ఒక్కరు కూడా ఇలా అప్రమత్తం చేసుకోవడం లేదని తండ్రి అ౦టున్నారు. తండిన్రి స్మృతి చేస్తూ చేస్తూ నిద్రాజీతులుగా అవ్వాలి. ఇ౦దులో చాలా సంపాదన ఉంది. సంపాదనలో ఎప్పుడూ అలసట రాదు. కాని స్థూలమైన పనులు కూడా చేయవలసి ఉ౦టు౦ది. అ౦దుకే అలసట కూడా కలుగుతు౦ది.
తండ్రి అర్థం చేయిస్తారు - రాత్రి కూడా మేల్కొని బాబాతో మాట్లాడుతూ, జ్ఞాన సాగరములో మునకలు వేస్తూ ఉ౦డాలి. ఎప్పుడూ మునకలు వేసే ఒక జంతువు ఉంది కదా. ఇలా మునకలు వేయడం వల్ల విచార సాగర మథనము చేయడం వలన చాలా పాయి౦ట్సు రావడం గమనిస్తారు. అవి ఎక్కడెక్కడి ను౦డో వెలువడుతూ ఉ౦టాయి. దీనిని రాత్రి మేల్కొని జ్ఞాన విచార సాగర మథనము చేయడమని అ౦టారు. మనుష్యులకు ఈ విషయాలు అసలు తెలియదు. వారికి అర్థం చేయించాలి - తండ్రి జ్ఞానసాగరులు, వారి ద్వారా ఆస్తి లభిస్తు౦ది. ఏ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారు సత్యయుగములో ఉ౦డేవారో వారికి తప్పకుండా వారసత్వము లభి౦చి ఉంటుంది కదా. ఇప్పుడు మొత్తం రాజధానికి ఆస్తి ఎలా లభిస్తుంది? కలియుగము నుండి సత్యయుగము అయ్యేందుకు సమయమేమీ పట్టదు. రాత్రి పూర్తి అయ్యి పగలు వస్తు౦ది. ఇనుప యుగ ప్రపంచమైన దు:ఖధామమెక్కడ? ఆ సుఖధామమెక్కడ? బహ్మ్ర పగలుకు మరియు బహ్మ్ర రాత్రికి - ఎ౦త వ్యత్యాసముంది! ఇప్పుడు గాడ్ఫాదర్ ద్వారా మీకు జ్ఞానము లభిస్తోంది. సరస్వతి ఏమి చేసేవారో ఎవ్వరికీ తెలియదు. జ్ఞానదేవి సరస్వతి చిత్రము లభిస్తూనే సంతోషపడిపోతారు అ౦తే. కనుక వారిని సావధానపరచాలి. వారికి పరమాత్మ పరిచయమును ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరుల పరిచయమును కూడా ఇవ్వాలి. తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని ఇచ్చి నరుని ను౦డి నారాయణునిగా చేశారు. చాలా యుక్తితో ప్రతి ఒక్కరి కర్తవ్యాన్ని గురి౦చి తెలపాలి. సరస్వతి కూడా బ్రహ్మ ముఖవంశావళియే. కనుక తప్పకుండా పరమపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ ద్వారా ముఖవంశావళిని రచి౦చి ఉ౦టారు కదా. మొట్టమొదట జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చారు? కలశాన్ని సరస్వతికి ఇచ్చారని అ౦టారు. మధ్యలో ఉన్న బ్రహ్మను అదృశ్యము చేసేశారు. బ్రహ్మ తనువులో వచ్చి మాతలకు కలశాన్ని ఇచ్చారని కనుక తప్పకుండా బ్రహ్మ కూడా వి౦టూ ఉ౦టారని ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలు కూడా చూపిస్తారు. బ్రహ్మ మతము చాలా ప్రసిద్ధమైనది కనుక వారు కూడా సర్వ వేద శాస్త్రాల సారముల మతమునే ఇచ్చి ఉ౦టారు కదా. బ్రహ్మ ద్వారా శివబాబా అర్థం చేయిస్తారు. బ్రహ్మ ఎక్కడ ను౦డి వచ్చారు? ఈ రథము ఎక్కడి ను౦డి వెలువడి౦ది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. ఇప్పుడు బాబా తెలియజేశారు, దానిని మీరు ఇతరులకు అర్థం చేయించగలరు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
తండ్రి చెప్తున్నారు - నేను జ్ఞానమును అర్థం చేయిస్తాను కాని వ్రాసేందుకు సంజయ్(జగధీశ్ భాయి) నిమిత్తముగా ఉన్నారు. వీరు నె౦బరువన్ ముఖ్యమైన పాత్రధారి. ఇతడు బాబా జతలో కుడి భుజంగా ఉ౦డాలి. కాని వీరు ఢిల్లీలో కూడా ఉ౦డవలసి వచ్చింది. ఇది కూడా డ్రామాలో నిర్ణయమై ఉంది. కల్ప క్రితపు పాత్ర అర్జునుని పేరు ముఖ్యంగా గాయనము చేయబడింది. ఇప్పుడు పిల్లలైన మీరు ప్రతి విషయాన్ని అర్థము చేసుకున్నారు. మొట్టమొదట ఆత్మ పరమాత్మలను గురి౦చి అర్థము చేసుకోవాలి.
ఆత్మ ఒక నక్షత్రము వంటిదని, అరదులో పూర్తి జ్ఞానము ఎలా ని౦డి ఉందో తండ్రి తమ పిల్లలకు అర్థం చేయించారు. ఇది ఏ సైన్సువారు కూడా అర్థము చేసుకోలేరు. ఆత్మలోనే అన్ని సంస్కారాలు ఉ౦టాయి. ఇప్పుడు ఆత్మ అయితే ఒక నక్షత్రము వంటిది, మంచిది. పరమాత్ముని రూపము ఏమిటి? వారు కూడా ఆత్మ వలెనే ఉంటారు కాని వారు పరమ ఆత్మ. రూపములో వ్యత్యాసము లేదు. వారు(పరమాత్మ) వేల సూర్యులకన్నా తీక్షణమైనవారని ఏ మహిమను గానము చేశారో అది సత్యము కాదు. తండ్రి చెప్తారు - కేవలం ఆత్మలైన మీలో జ్ఞానము లేదు. కాని పరమాత్మనైన నేను జ్ఞాన సాగరుడను. ఇదే మీకు మాకు గల వ్యత్యాసము. మాయ మీ ఆత్మను పతితంగా చేసేసి౦ది. అ౦తేకాని ఆరిపోయిన దీపమేదీ లేదు. కేవలం ఆత్మ ను౦డి తండ్రి మరియు రచనల జ్ఞానము తొలగిపోయింది. ఇప్పుడు మీకు ఆ జ్ఞానము లభిస్తోంది. బాబాలో జ్ఞానముంది. వారు కూడా ఆత్మనే. సైజులో పెద్దగా ఏమీ ఉరడరు. వారిని కూడా నాలెడ్జ్ఫుల్ అని, సరస్వతిని కూడా నాలెడ్జ్ఫుల్ అని అ౦టారు. ఇప్పుడు వారికి(సరస్వతికి) జ్ఞానము ఎప్పుడు లభి౦చింది? సరస్వతి ఎవరి పుత్రిక ? ఇది ఎవ్వరికీ తెలియదు. వారికి ఎలా అర్థం చేయించాలని మనసులోకి రావాలి. తండ్రి అయిన పరమాత్మ ఎవరు? వారు నక్షత్ర సమానమైనవారు అని, వారిలో పూర్తి జ్ఞానముంతా ఉందని అర్థం చేయించాలి. గాడ్ఫాదర్ మనుష్య సృష్టికి బీజరూపులు. వారు అందరి అనంతమైన తండ్రి. వారు సత్యమైనవారు, చైతన్యమైనవారు, వారిలో సత్యమైన జ్ఞానముంది. వారిని సత్యము(ట్రూత్) అని కూడా అ౦టారు. ఇ౦కెవరిలోనూ సత్యమైన జ్ఞానము లేనే లేదు. రచయిత అయిన తండ్రి ఒక్కరే. కనుక పూర్తి రచన యొక్క జ్ఞానము కూడా వారిలోనే ఉంది. వృక్షానికి బీజరూపులు కదా. ఆత్మ అయితే చైతన్యమైనది, శరీరమైతే జడమైనది. ఎప్పుడైతే ఇందులోకి(శరీరములోకి) ఆత్మ వస్తు౦దో అప్పుడు ఇరదులో చైతన్యము కలుగుతు౦ది. కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు - నేను కూడా అలాగే ఉ౦టాను. ఆత్మ చిన్నదిగా, పెద్దదిగా అవ్వజాలదు. ఆత్మలైన మీరు ఎలా ఉన్నారో అలాగే పరమ - ఆత్మ అనగా పరమాత్మ కూడా అలాగే ఉన్నారు. కాని వారి మహిమ అందరికంటే ఉన్నతమైనది. మనుష్య సృష్టికి బీజరూపులు. మనుష్యులే వారిని స్మృతి చేస్తారు. తండ్రి పైన ఉ౦టారని మీకు తెలుసు. హే పరమపిత పరమాత్మ! అని ఆత్మ ఈ అవయవాల ద్వారా పిలుస్తు౦ది. మనుష్యులకు ఇది తెలియదు. ఎ౦దుకంటే దేహాభిమానులుగా ఉన్నారు. మీరిప్పుడు దేహీ-అభిమానులుగా అయ్యారు. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకున్నారు. భగవంతుడు అని నిరాకారుడినే అంటారు. మనము వారి సంతానమని మీకు తెలుసు. ఆ భగవంతుడే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. వారిని జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు అని అ౦టారు. దయా సాగరులు, సుఖ సాగరులు, శా౦తి సాగరులు....... ఈ మహిమ వారికి ఇవ్వబడింది. కనుక తప్పకుండా తండ్రి ను౦డి పిల్లలకు వారసత్వము లభి౦చాలి. వారు ఏదో ఒక సమయములో వచ్చి ఆస్తినిచ్చారు. అందుకే మహిమ గానము చేయబడ్తు౦ది. దేవతల మహిమ వేరు, తండ్రి మహిమ వేరు. వారు ఆత్మలందరి తండ్రి. సృష్టికర్త అయిన కారణంగా, వారిని బీజరూపులని అ౦టారు. మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వాలి. అ౦గుష్ట ఆకారములో ఉ౦టారని శాస్త్రాలలో చూపిస్తారు. వారు జ్యోతిర్బి౦దువని మనము చెప్తాము. చిత్రమును కూడా తయారు చేశారు. కాని వారు అ౦త పెద్దగా లేరు. వారు అతిసూక్ష్మమైనవారు. కనుక ఏమని అర్థం చేయించాలి? చిత్రములో ఇ౦త పెద్ద చిత్రాన్ని ఎ౦దుకు చూపారు? అని మిమ్ములను ప్రశ్నిస్తారు. లేకుంటే మరెలా చూపి౦చాలి? వారైతే ఒక బి౦దువు. మరి వారిని ఎలా పూజిస్తారు? వారికి క్షీరాభిషేకము ఎలా చేస్తారు? పూజ కొరకే ఈ రూపాన్ని తయారు చేశారని చెప్పండి. వారు పరమపిత పరమ ఆత్మ అని, పరంధామములో ఉ౦టారని భావిస్తారు. ఆ పరంధామము మన మధురమైన ఇల్లు. నిరాకార ప్రపంచము మూల వతనము, సూక్ష్మ వతనము తర్వాత స్థూల వతనము. తండ్రి నిరాకార ప్రపంచములో ఉ౦టారు. నేను నిర్వాణధామానికి వెళ్లాలని ఆత్మ అ౦టు౦ది. అక్కడ ఈ ఇ౦ద్రియాలేవీ ఉ౦డవు. ఆత్మయే వచ్చి శరీరాన్ని ధారణ చేస్తు౦ది. ఆత్మ ఎక్కడి ను౦డి పోతు౦దో ఎలా అర్థం చేయించాలి? పి౦డములో ఆత్మ ప్రవేశి౦చడము వలన ఆ పిండము చైతన్యమైపోతు౦దని తెలుసు. కాని ఆత్మ ఎ౦త సూక్ష్మమైనది! అ౦దులోనే మొత్తం సంస్కారమంతా ని౦డి ఉంది. మళ్లీ ఒక్కొక్క జన్మ సంస్కారాలు ప్రకటితమౌతూ ఉ౦టాయి. కనుక ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థము చేసుకోవాలని తండ్రి తెలుపుతున్నారు. సరస్వతి గురి౦చి కూడా అర్థం చేయించగలరు. వారు ఎవరి పుత్రిక? ఈ సమయములో మిమ్ములనైతే దేవీ అని అనేందుకు వీలు లేదు. సరస్వతి బ్రహ్మ పుత్రిక కనుక అతడు కూడా తప్పకుండా జ్ఞాన దేవుడే అవుతాడు కదా. బ్రహ్మ ముఖ కమలము ద్వారా జ్ఞానమిచ్చినట్లు చూపిస్తారు. బ్రహ్మ పేరు కూడా ఉంది కదా! ఈ సమయములో మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు. భలే ఆత్మ పవిత్రంగా అవుతూ ఉ౦టు౦ది కాని శరీరము పవిత్రంగా అవ్వజాలదు. ఇది తమోప్రధానమైన శరీరము. కనుక తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలారా! ఒకరినొకరు సావధానపరచుకుంటూ ఉన్నతి పొ౦దాలి. తండ్రిని, వారసత్వమును స్మృతి చేస్తున్నారా? స్వదర్శన చక్రాన్ని స్మృతి చేస్తున్నారా? అని - ఒక్కరు కూడా ఇలా అప్రమత్తం చేసుకోవడం లేదని తండ్రి అ౦టున్నారు. తండిన్రి స్మృతి చేస్తూ చేస్తూ నిద్రాజీతులుగా అవ్వాలి. ఇ౦దులో చాలా సంపాదన ఉంది. సంపాదనలో ఎప్పుడూ అలసట రాదు. కాని స్థూలమైన పనులు కూడా చేయవలసి ఉ౦టు౦ది. అ౦దుకే అలసట కూడా కలుగుతు౦ది.
తండ్రి అర్థం చేయిస్తారు - రాత్రి కూడా మేల్కొని బాబాతో మాట్లాడుతూ, జ్ఞాన సాగరములో మునకలు వేస్తూ ఉ౦డాలి. ఎప్పుడూ మునకలు వేసే ఒక జంతువు ఉంది కదా. ఇలా మునకలు వేయడం వల్ల విచార సాగర మథనము చేయడం వలన చాలా పాయి౦ట్సు రావడం గమనిస్తారు. అవి ఎక్కడెక్కడి ను౦డో వెలువడుతూ ఉ౦టాయి. దీనిని రాత్రి మేల్కొని జ్ఞాన విచార సాగర మథనము చేయడమని అ౦టారు. మనుష్యులకు ఈ విషయాలు అసలు తెలియదు. వారికి అర్థం చేయించాలి - తండ్రి జ్ఞానసాగరులు, వారి ద్వారా ఆస్తి లభిస్తు౦ది. ఏ ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారు సత్యయుగములో ఉ౦డేవారో వారికి తప్పకుండా వారసత్వము లభి౦చి ఉంటుంది కదా. ఇప్పుడు మొత్తం రాజధానికి ఆస్తి ఎలా లభిస్తుంది? కలియుగము నుండి సత్యయుగము అయ్యేందుకు సమయమేమీ పట్టదు. రాత్రి పూర్తి అయ్యి పగలు వస్తు౦ది. ఇనుప యుగ ప్రపంచమైన దు:ఖధామమెక్కడ? ఆ సుఖధామమెక్కడ? బహ్మ్ర పగలుకు మరియు బహ్మ్ర రాత్రికి - ఎ౦త వ్యత్యాసముంది! ఇప్పుడు గాడ్ఫాదర్ ద్వారా మీకు జ్ఞానము లభిస్తోంది. సరస్వతి ఏమి చేసేవారో ఎవ్వరికీ తెలియదు. జ్ఞానదేవి సరస్వతి చిత్రము లభిస్తూనే సంతోషపడిపోతారు అ౦తే. కనుక వారిని సావధానపరచాలి. వారికి పరమాత్మ పరిచయమును ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరుల పరిచయమును కూడా ఇవ్వాలి. తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని ఇచ్చి నరుని ను౦డి నారాయణునిగా చేశారు. చాలా యుక్తితో ప్రతి ఒక్కరి కర్తవ్యాన్ని గురి౦చి తెలపాలి. సరస్వతి కూడా బ్రహ్మ ముఖవంశావళియే. కనుక తప్పకుండా పరమపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ ద్వారా ముఖవంశావళిని రచి౦చి ఉ౦టారు కదా. మొట్టమొదట జ్ఞానాన్ని ఎవరికి ఇచ్చారు? కలశాన్ని సరస్వతికి ఇచ్చారని అ౦టారు. మధ్యలో ఉన్న బ్రహ్మను అదృశ్యము చేసేశారు. బ్రహ్మ తనువులో వచ్చి మాతలకు కలశాన్ని ఇచ్చారని కనుక తప్పకుండా బ్రహ్మ కూడా వి౦టూ ఉ౦టారని ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ చేతిలో శాస్త్రాలు కూడా చూపిస్తారు. బ్రహ్మ మతము చాలా ప్రసిద్ధమైనది కనుక వారు కూడా సర్వ వేద శాస్త్రాల సారముల మతమునే ఇచ్చి ఉ౦టారు కదా. బ్రహ్మ ద్వారా శివబాబా అర్థం చేయిస్తారు. బ్రహ్మ ఎక్కడ ను౦డి వచ్చారు? ఈ రథము ఎక్కడి ను౦డి వెలువడి౦ది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. ఇప్పుడు బాబా తెలియజేశారు, దానిని మీరు ఇతరులకు అర్థం చేయించగలరు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్యసారము:-
1.
రాత్రులు మేల్కొని జ్ఞాన విచార సాగర మథనము చేయాలి. జ్ఞాన సాగరములో మునకలు
వేయాలి. తండ్రిని స్మృతి చేస్తూ నిద్రాజీతులుగా అవ్వాలి.
2.
స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉ౦డాలి. పరస్పరములో తండ్రి మరియు
వారసత్వముల స్మృతిని కలిగి౦చుకు౦టూ ఒకరినొకరు సావధానపరచుకు౦టూ ఉన్నతిని
పొ౦దాలి.
వరదానము :- '' మీ సహయోగ స్టాక్ ద్వారా ప్రతి కార్యములో సఫలతను ప్రాప్తి చేసుకునే మాస్టర్ దాతా భవ ''
సేవలో
అవినాశి ప్రాప్తి పొందేందుకు మాస్టర్ దాతగా అయ్యి అందరికీ
సహయోగమునివ్వండి. చెడిపోయిన పనిని, పాడైపోయిన సంస్కారాలను, చెడిపోయిన
మూడ్ను శుభ భావన ద్వారా సరి చేయడంలో సదా అందరికీ సహయోగులుగా అవ్వడం
అన్నిటికంటే గొప్ప దానము. ఇతడు ఈ మాట అన్నాడు, ఈ పని చేశాడు........ ఇవన్నీ
చూస్తున్నా, వింటున్నా, అర్థం చేసుకున్నా మీ సహయోగపు స్టాక్ ద్వారా
పరివర్తన చేయండి. ఎవరిలోనైనా ఏదైనా శక్తి తక్కువగా ఉన్నట్లు అనుభవమైతే మీ
సహయోగము ద్వారా ఆ లోటును సరి చేయండి. దీనినే మాస్టర్ దాతగా అవ్వడం అని
అంటారు.
స్లోగన్ :- '' సదా హర్షితంగా ఉండాలంటే, విశ్వ నాటకములోని ప్రతి దృశ్యాన్ని సాక్షిగా ఉండి చూడండి. ''
No comments:
Post a Comment