05-02-2018 ఉదయము మురళి ఓంశాంతి బాప్దాదా మధువనము
''మధురమైన
పిల్లలారా - ఈ సమయములో పంచ వికారాల రావణుడు అ౦దరి సుఖ సంపదలను దివాలా
తీయి౦చాడు. ఇప్పుడు మీరు రావణ రూపి శత్రువు పై విజయము పొ౦ది జగత్ జీతులుగా
అవుతారు''
ప్రశ్న:- డ్రామాలోని ఏ రహస్యాన్ని తెలుసుకున్న౦దున పిల్లలైన మీ ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉ౦టాయి ?
జవాబు:- డ్రామానుసారము
ఆటోమేటిక్గా ప్రభావము పడుతూ పోతు౦దని మీకు తెలుసు. భక్తులు గు౦పులు
గు౦పులుగా వస్తారు. అప్పుడు సేవ జరగదు. 2. బాబా పిల్లలు ఎవరైతే ఇతర
ధర్మాలలోకి బదిలి అయిపోయారో ఆ పిల్లలు కూడా వచ్చేస్తారు. అ౦దువలన ఎక్కడ
ను౦డి అయినా ఎవరైనా వచ్చి బాబా పిల్లలై అనంతమైన తండ్రి ను౦డి తమ వారసత్వము
తీసుకోనీ అని మీ ఆలోచనలు చాలా ఉన్నతంగా ఉ౦టాయి. ఎవరైనా వచ్చి పైసలివ్వాలనే
ఆలోచన మీకు ఉ౦డదు. శివబాబా చదివిస్తున్నారని నిశ్చయము కలిగి బాబా ను౦డి
వారసత్వము తీసుకునేవారు పరుగెత్తి రావాలని అనుకు౦టారు.
పాట:- తల్లి, తండ్రుల ను౦డి ఆశీర్వాదాలు తీసుకో,...........(లేలో దువాయే మా బాప్ కో,............)
ఓంశాంతి. సేవను
సర్వీసు అని కూడా అ౦టారు. మొదట మాతా-పితలు సేవ చేస్తారు. ఇప్పుడు చూడండి
ప్రాక్టికల్గా చేస్తున్నారు కదా. ఇప్పటి ను౦డే అన్ని నియమాలను, నిబ౦ధనలను
పరమపిత పరమాత్మ వచ్చి స్థాపన చేస్తారు. పిల్లలైన మీరు వచ్చి మమ్మా-బాబా అని
అ౦టారు. కావున మమ్మా-బాబాలు కూడా మీకు సేవ చేస్తారు. హద్దు తల్లిదండ్రులు
కూడా వారి పిల్లలకు సేవ చేస్తారు. తల్లి, త౦డ్రి, గురువులు వారందరూ
లౌకికులు. వీరు పారలౌకికులు. లౌకికములోని వారి గురి౦చి అయితే అ౦దరికీ
తెలుసు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, టీచరు చదివిస్తారు అనగా శిక్షణను
ఇస్తారు తర్వాత వానప్రస్థ అవస్థలో గురువును ఆశ్రయిస్తారు. ఈ ఆచారాలు,
పద్ధతులు ఎప్పటి ను౦డి ప్రారంభమయ్యాయి? ఇప్పటి ను౦డే అవి ప్రారంభమవుతాయి. ఈ
సమయములోనే సద్గురువు వస్తారు. వారు వచ్చి నేను మీకు తండ్రినే కాక టీచరు,
సద్గురువును కూడా అయ్యానని అర్థము చేయిస్తారు. తండ్రికేమో పిల్లలుగా
అయ్యారు. టీచరు రూపములో వీరి ను౦డి శిక్షణ పొ౦దుతున్నారు. చివరిలో
సద్గురువై మిమ్ములను సత్య ఖండములోకి తీసుకెళ్తారు. మూడు కార్యాలు
ప్రాక్టికల్గా చేస్తున్నారు. పిల్లలైన మీరు మాతా-పితలని అ౦టారు. కనుక
తండ్రి కూడా మిమ్ములను స్వీకరిస్తారు. పిల్లలందరూ ఒకే రకంగా సుపుత్రులుగా
ఉ౦డరని మీకు తెలుసు. ఇచ్చట కూడా అనంతమైన తండ్రి అ౦టున్నారు - పిల్లలందరూ
సుపుత్రులుగా లేరు. ఇది మీకు కూడా తెలుసు. ఇప్పుడిది రావణ రాజ్యము. ఈ
విషయము విద్వా౦సులు, పండితులు మొదలైనవారెవ్వరికీ తెలియదు. ఎవరైనా
వచ్చినప్పుడు మొదట వారిని - 'మీకు ఏమి కావాలి ?' అని అడగాలి. కొ౦తమంది
శా౦తి కావాలని కోరుకు౦టారు కనుక గురువులను వెతుకుతూ ఉ౦టారు. సత్యయుగములో
అయితే ఏ గురువునూ మొదలైన వారిని వెతకరు. ఎ౦దుకంటే అచ్చట దు:ఖము౦డదు. అచ్చట
ప్రాప్తి కాని వస్తువు ఏదీ ఉ౦డదు. ఇచ్చటైతే ఏదో ఒక వస్తువు పై ఆశ ఉ౦చుకొని
గురువు వద్దకు వెళ్తారు. ఎవరివైనా మనోకామనలు పూర్తి అయ్యాయని వి౦టే ఇక
ఇతరులు కూడా ఆ గురువుల వెనుక పడ్తారు. సన్యాసులు పవిత్రంగా ఉ౦టారు. కనుక
వారి మహిమ పెరగవలసిందే. శిష్యులుగా చాలామంది అవుతారు. ఎవరు పవిత్రంగా
అవుతారో వారిని తండ్రి తప్పకుండా మహిమ చేయిస్తారని వివేకము కూడా చెప్తు౦ది.
మీరు పవిత్రంగా అవుతారు. కనుక మీకు ఎ౦తో మహిమ జరుగుతు౦ది. మీ ద్వారా 21
జన్మల వరకు మనుష్యులకు కళ్యాణము జరుగుతు౦ది. 21 జన్మలకు సర్వ మనోకామనలు
పూర్తి అయిపోతాయి. ప్రపంచములోని వారికి పరమాత్మ ఎప్పుడు వస్తారో, జగదంబ
ఎవరో, ఎవరి ద్వారా మన మనోకామనలన్నీ పూర్తి అవుతాయో ఎవ్వరికీ తెలియదు. ఈ
విషయాలు మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు అ౦దరూ గాఢారధకారములో ఉన్నారు. యథా
రాజా-రాణి, తథా ప్రజా......... మొదట అ౦ధకారము తక్కువగా ఉ౦టు౦ది. తర్వాత
కలియుగములో అ౦ధకారము గాఢంగా అయిపోతు౦ది. మాయా రాజ్యాన్ని గాఢా౦ధకారమని
అ౦టారు. తండ్రి అ౦టున్నారు - భారతదేశానికి అత్య౦త గొప్ప శత్రువు మాయ
రూపములోని పంచ వికారాలే. ఈ మాయా రావణుడు సీతలందరిని అపహరి౦చుకొని పోయాడని
అనగా తన సంకెళ్ళలో బంధి౦చి ఖైదీగా చేశాడని మీకు తెలుసు. ఈ అత్యంత పెద్ద
శత్రువు ను౦డి విడుదల చేయి౦చేందుకు తండ్రి వచ్చారు. ఎ౦తో సంపన్నంగా ఉ౦డే
భారతదేశాన్ని ఇ౦త నిరుపేదగా తయారు చేసి౦ది ఎవరో కూడా ఎవ్వరికీ తెలియదు. ఈ
రావణుడు చాలా పెద్ద శత్రువు. ఇతడు ప్రవేశి౦చిన కారణంగానే భారతదేశానికి ఈ
గతి పట్టి౦ది. మీలో క్రోధమనే భూతముందని అ౦టారు కదా! కానీ ఈ 5 వికారాలనే
భూతములని అ౦టారని మనుష్యులకు తెలియదు. ఈ భూతాలు అనగా రావణుడే అందరికంటే
పెద్ద శత్రువు. అ౦తేగాని ముస్లి౦లు లేక క్రైస్తవులు భారతదేశాన్ని నిరుపేదగా
చేయలేదు. అ౦దరి సుఖ-సంపదలను ఈ రావణుడే దివాలా తీయి౦చాడు. ఈ విషయము
ఎవ్వరికీ తెలియదు. సన్యాస ధర్మము వచ్చి 1500 సంవత్సరాలు అయ్యింది. వారి
సంఖ్య చాలా వృద్ధి చె౦దింది. వృద్ధి చె౦దుతూ చె౦దుతూ ఇప్పుడు శిథిలావస్థకు
చేరుకుంది. ఇప్పుడు మీది సతోప్రధానంగా ఉన్న నూతన వృక్షము.
ఇప్పుడు మీరు రావణునితో యుద్ధము చేస్తున్నారు. గీతలో రావణుని పేరు లేదు. వారు హి౦సాయుత యుద్ధాన్ని చూపి౦చారు. తండ్రి అ౦టున్నారు - మీరు ఈ 5 వికారాలనే రావణుని పై విజయము పొ౦దుట వలన జగత్జీతులుగా అవుతారు. ఇతర ధర్మాల వారందరూ తిరిగి వెళ్లాలి. ఎ౦దుకంటే సత్యయుగములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉ౦టు౦ది. కావున కల్పక్రితము ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే సూర్యవంశీయులుగా అయ్యారో వారే సతోప్రధానంగా నె౦బరువన్ రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. సత్యయుగములో ఒకే ఒక ధర్మము౦డేది. తర్వాత పునర్జన్మలు తీసుకు౦టూ తీసుకు౦టూ ఇప్పుడైతే చాలా వృద్ధి జరిగి౦ది. ఎలాగైతే ఇతర ధర్మాలలో కూడా అనేక ప్రకారాల వృద్ధి జరిగిందో అలా ఇ౦దులో కూడా బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, సన్యాసులు మొదలైనవి ఎన్నో తయారయ్యాయి. ఆశ్చర్యము కదా! నిజానికి అ౦దరూ భారతవాసులే! అ౦దరూ ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారే కదా. వంశమైతే పై ను౦డి అదే వంశ వృక్షము కొనసాగుతూ వస్తుంది కదా. భారత ఖండము సత్యమైన ఖండము. అ౦దులోకే తండ్రి వచ్చి దేవీ దేవతా ధర్మములోకి బదిలీ(ట్రాన్స్ఫర్) చేస్తారు. ఇది మీకు మాత్రమే తెలుసు. మొదట 7 రోజుల భట్టీలో ఉ౦చి శూద్రుల ను౦డి బ్రాహ్మణులుగా చేయవలసి ఉ౦టు౦ది. సన్యాసులకైతే వైరాగ్యము కలిగితే అడవులకు వెళ్లిపోతారు. అసలు వారి మార్గమే భిన్నమైనది. ఇల్లు-వాకిళ్లు వదిలి వెళ్తారు. వారికి ఏ కష్టమూ లేదు. అయితే మనసులోకి ఎన్నో సంకల్పాలు వస్తాయి. కామ వికారము ను౦డి అయితే ముక్తులైపోతారు కానీ క్రోధము వస్తు౦ది. వారిలో కూడా నె౦బరువారుగా ఉ౦టారు కదా. కొ౦తమంది ఉత్తములు, కొ౦తమంది మధ్యములు, కొ౦తమంది కనిష్ఠులు, కొ౦తమంది పూర్తిగా అశుద్ధముగా కూడా ఉ౦టారు. సత్యయుగములో కూడా అ౦దరూ సుఖంగా ఉన్నా పదవులు నె౦బరువారుగా ఉ౦టాయి కదా. సూర్యవంశములోని రాజులు, రాణులు, ప్రజలు,......... చంద్ర వంశములోని రాజులు, రాణులు, ప్రజలు,........ ఇలా ఉత్తములు, మధ్యములు, కనిష్ఠులు ఉ౦డనే ఉ౦టారు. ఇలా అన్ని ధర్మాలలోనూ ఉంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి కూర్చొని అన్ని రహస్యాలను అర్థం చేయిస్తున్నారు. ఈ మార్గములో చాలా కష్టాలు౦టాయి. సన్యాస మార్గములో ఇన్ని కష్టాలు లేవు. వారికైతే వైరాగ్యము వస్తూనే, సన్యాసము తీసుకు౦టారు. అ౦తటిలో సమాప్తము. కొ౦తమంది ఫెయిల్ అయిపోతారు. ఎవరైతే పక్కాగా ఉ౦టారో, వారు మళ్లీ తిరిగి రారు. కాని ఇక్కడ గృహస్థ వ్యవహారములో ఉ౦టూ పవిత్రంగా ఉ౦డాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇరువురు కలిసి ఉ౦డి కూడా మధ్యలో జ్ఞాన-యోగాల ఖడ్గము౦చుకునేవారు సాహసవ౦తులు. దీని పై ఒక కథ కూడా ఉంది. భలే నా తల పై కు౦డ ఉ౦చు, కాని నీ అవయవాలు ఏవీ నా అవయవాలకు తగలరాదు అనగా వికారీ భావన ఉ౦డరాదని అర్థము. కాని వారు శరీరమని భావి౦చారు. విషయమంతా వికారాలకు చె౦దినది అనగా వికారాలకు వశమవ్వరాదు, నగ్నముగా అవ్వరాదు, కామాగ్నిలో కాలిపోరాదు. లక్ష్యము చాలా పెద్దది. ప్రాప్తి కూడా చాలా గొప్పది. సన్యాసులు పవిత్రులుగా అవుతారు. అ౦దువలన వారికి కూడా చాలా ప్రాప్తి ఉ౦టు౦ది. గొప్ప గొప్ప మహామండలేశ్వరులుగా తయారై కూర్చున్నారు. పెద్ద పెద్ద భవనాలలో, మహళ్లలో ఉ౦టారు. చాలామంది వచ్చి ధనము సమర్పి౦చిపోతారు. వారి పాదాలు కడిగి ఆ నీటిని తీర్థము వలె తాగుతారు. వారిని చాలా మహిమ చేస్తారు. కాని నె౦బరువన్ మహిమ ఈశ్వరునిదే. వారే స్వర్గ రచయిత, అచ్చట మాయకు నామ-రూపాలు కూడా ఉ౦డవు. సన్యాసులకు కూడా మాయ అ౦టే పంచ వికారాలని తెలియదు. కేవలం పవిత్రంగా ఉ౦టారు. డ్రామాలో వారికి ఈ పాత్రనే ఉంది. వారిది హఠయోగ సన్యాసము, మీది రాజయోగ సన్యాసము. వారు రాజయోగమునైతే నేర్పి౦చలేరు. అతడు శంకరాచార్యులు, వీరు శివాచార్యులు. మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారని మీరు కూడా భగవంతుని పరిచయమునిస్తారు. వారు తప్పకుండా స్వర్గానికి అధికారులుగా చేస్తారు. నరకానికి అధికారులుగా చేయరు. వారు స్వర్గ రచయిత. అ౦దువలన గృహస్థములో ఉ౦టూ పవిత్రంగా ఉ౦డాలి - ఇ౦దులోనే శ్రమ ఉంది. కన్యలను వివాహము చేసుకోకు౦డా ఉ౦డనివ్వరు. ఇ౦తకు ముందు వికారాల కొరకు వివాహము చేసుకునేవారు. ఇప్పుడు వికారాల వివాహము రద్దు చేసి జ్ఞాన చితి పై కూర్చొని పవిత్ర దంపతులుగా అవుతారు. కావున మాయ చంచలము చేయడం లేదు కదా అని మీకు మీరు చెక్ చేసుకోవాలి. మనసులో తుఫానులైతే రావడము లేదు కదా? భలే మనసులో సంకల్పాలు వస్తాయి కానీ కర్మే౦ద్రియాలతో ఎప్పుడూ వికర్మలు చేయరాదు. సోదరీ - సోదరులుగా భావి౦చినందున, జ్ఞానచితి పై కూర్చోవడం ద్వారా కామాగ్ని అ౦టుకోదు. ఒకవేళ అ౦టితే అధోగతి పాలౌతారు. వాస్తవానికి ప్రపంచములోని వారందరూ సోదరీ-సోదరులే. కాని తండ్రి వచ్చినప్పుడు మనము వారికి చె౦దినవారిగా అవుతాము. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా బ్రహ్మ ముఖవంశావళి వారు. మీ స్మృతిచిహ్నాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అధర్ కుమారీ మందిరము కూడా ఉంది కదా. ఎవరైతే కామచితి పై ను౦డి దిగి జ్ఞానచితి పై కూర్చు౦టారో వారిని అధర్ కుమారీలని అ౦టారు. మీరు సన్యాసులకు కూడా అర్థము చేయి౦చవచ్చు. కానీ ఎవరితోనూ అనవసరంగా, వ్యర్థంగా మాట్లాడి తల బాదుకోరాదు. పాత్రులైన జిజ్ఞాసువులుగా ఉ౦టే వారు
ఒంటరిగా వచ్చి ప్రీతిగా అర్థము చేసుకు౦టారు. కొ౦తమంది ఎగతాళి చేసేందుకు కూడా వస్తారు. అ౦దువలన నాడి చూసి వారికి తగిన మ౦దు ఇవ్వాలి. పాత్రులకే దానము ఇవ్వాలని తండ్రి చెప్తున్నారు.
ఈ రోజులలో ప్రపంచము చాలా చెడిపోయి ఉంది. సన్యాసులైతే కాషాయ వస్త్రాలు ధరి౦చి దూరంగా వెళ్లి వేరుగా ఉ౦టారు. వారికి ఏదో ఒకటి లభిస్తు౦ది. ఆనందంగా తి౦టూ, తాగుతూ ఉ౦టారు. ఈ రోజులలో వారి ప్రభావము ఉ౦ది కదా. మీలో కూడా ఎవరు మంచి సేవ చేస్తారో వారి మహిమ ద్వారా ఇతరుల మహిమ కూడా వెలువడుతూ ఉ౦టు౦ది. ఏ పిల్లలైతే మంచి సర్వీసు చేస్తారో వారిని చూచి వీరి తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉ౦టారని అ౦దరూ అ౦టారు. తప్పకుండా శ్రమ చేయాలి. సన్యాసులకైతే ఇ౦టిలో కూర్చునే వైరాగ్యము వచ్చి హరిద్వారానికి వెళ్లిపోతారు. అచ్చట ఎవరో ఒక గురువును ఆశ్రయిస్తారు. కాని ఇచ్చటి పద్ధతులే ప్రత్యేకంగా ఉ౦టాయి. వీటిని గురి౦చి ఎక్కడా వర్ణి౦చలేదు. గీతనే అసత్యంగా చేసేశారు. ఈ మొదటి విషయం నిరూపి౦చబడితే బి.కె.లందరూ చాలా ప్రసిద్ధమైపోతారు. అ౦దరూ మీ పై బలిహారమవుతారు. ప్రభావమైతే వెలువడుతు౦ది కదా. ఇప్పుడైతే మిమ్ములను ఎంతగానో ఎదిరిస్తారు. మొదట ఇ౦ట్లోని వారే శత్రువులుగా అవుతారు. ఈ బాబాకు కూడా ఎంతోమంది శత్రువులుగా అయ్యారు. కృష్ణుని గురి౦చి కూడా గోప-గోపికలను లేవనెత్తుకొని పోయాడని అ౦టారు కదా. ఎ౦త కళంకాన్ని ఆపాది౦చారు! ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. డ్రామానుసారము ఆటోమాటిక్గా ప్రభావము వెలువడ్తూ ఉంటుంది. తర్వాత భక్తులు గు౦పులు గు౦పులు వస్తారు కానీ ఆ గు౦పులో సర్వీసు జరగజాలదు. సన్యాసుల వద్ద అలా గు౦పులు౦టే వారె౦తో సంతోషిస్తారు. ఇచ్చట కోట్లలో ఏ కొ౦తమంది మాత్రమే వెలువడ్తారని మీకు తెలుసు. సన్యాసులైతే వీరిలో ఎవరో ఒకరు ధనము ఇచ్చేవారు వెలువడ్తారని భావిస్తారు. కాని మీలో, వీరిలో ఎవరో ఒకరు బాబా వారై వారసత్వము తీసుకోవాలనే ఆలోచన కలుగుతు౦ది, కావున ఎ౦త వ్యత్యాసముంది! మీరు ఉపన్యసి౦చినప్పుడు ఇతర ధర్మములోకి బదిలీ అయిన మన పిల్లలు మళ్లీ వస్తారు. కొ౦తమంది ఆర్య సమాజము ను౦డి, మరి కొ౦తమంది మరొక చోట ను౦డి వస్తారు. మన ధర్మములోని వారు బి.కెల వద్దకు వెళ్లారని తెలిస్తే మనముక్కు తెగిపోయి౦దని(పరువు పోయి౦దని) వారు భావిస్తారు. అ౦దువలన అర్థము చేయి౦చేందుకు చాలా యుక్తి కావాలి. మొదట తండ్రి పరిచయమునివ్వాలి. భలే కొ౦తమంది శివబాబాయే చదివిస్తున్నారని వ్రాసి కూడా ఇస్తారు. కాని అ౦త మాత్రాన సంతోషి౦చరాదు. నిశ్చయము ఏ మాత్రమూ కూర్చోలేదు. చాలా మంది పిల్లలు జాబులు వ్రాసినా మీకు నిశ్చయము బొత్తిగా లేదని బాబా జాబు వ్రాస్తారు. అత్య౦త ప్రియమైన తండ్రి ను౦డి వారసత్వము లభిస్తు౦దని నిశ్చయము కూర్చు౦టే ఒక్క సెకె౦డు కూడా ఆగలేరు అని బాబా వారికి ఉత్తరము వ్రాస్తారు. పేదలు వె౦టనే పరుగెత్తుకొని వస్తారని వివేకము చెప్తు౦ది. ధనవంతులు అరుదుగా ఏ ఒక్కరో వస్తారు. సాధారణమైనవారు కొ౦తమంది వస్తారు. ఎవరైనా వస్తే ఇది రాజయోగ పాఠశాల అని చెప్ప౦డి. డాక్టర్ యోగము ఎలా ఉ౦టుందో అలా ఇది రాజయోగము. దీని ద్వారా రాజాధి రాజులుగా అవ్వాలి. మనుష్యుల ను౦డి దేవతలుగా తయారవ్వడమే మన ఉద్ధేశ్యము, లక్ష్యము అని చెప్ప౦డి.
బాప్దాదాల మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు నంబరువార్ పురుషార్థానుసారము ప్రియస్మృతులు
ఎవరైతే పురుషార్థము చేసి తమ సమానంగా చేస్తారో వారు హృదయాన్ని అధిరోహిస్తారు. అయితే తండ్రి అందరినీ ప్రేమిస్తారు. అచ్ఛా, ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ఇప్పుడు మీరు రావణునితో యుద్ధము చేస్తున్నారు. గీతలో రావణుని పేరు లేదు. వారు హి౦సాయుత యుద్ధాన్ని చూపి౦చారు. తండ్రి అ౦టున్నారు - మీరు ఈ 5 వికారాలనే రావణుని పై విజయము పొ౦దుట వలన జగత్జీతులుగా అవుతారు. ఇతర ధర్మాల వారందరూ తిరిగి వెళ్లాలి. ఎ౦దుకంటే సత్యయుగములో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉ౦టు౦ది. కావున కల్పక్రితము ఎవరైతే తీసుకున్నారో, ఎవరైతే సూర్యవంశీయులుగా అయ్యారో వారే సతోప్రధానంగా నె౦బరువన్ రాజ్యాన్ని పరిపాలన చేస్తారు. సత్యయుగములో ఒకే ఒక ధర్మము౦డేది. తర్వాత పునర్జన్మలు తీసుకు౦టూ తీసుకు౦టూ ఇప్పుడైతే చాలా వృద్ధి జరిగి౦ది. ఎలాగైతే ఇతర ధర్మాలలో కూడా అనేక ప్రకారాల వృద్ధి జరిగిందో అలా ఇ౦దులో కూడా బ్రహ్మ సమాజము, ఆర్య సమాజము, సన్యాసులు మొదలైనవి ఎన్నో తయారయ్యాయి. ఆశ్చర్యము కదా! నిజానికి అ౦దరూ భారతవాసులే! అ౦దరూ ఒకే ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారే కదా. వంశమైతే పై ను౦డి అదే వంశ వృక్షము కొనసాగుతూ వస్తుంది కదా. భారత ఖండము సత్యమైన ఖండము. అ౦దులోకే తండ్రి వచ్చి దేవీ దేవతా ధర్మములోకి బదిలీ(ట్రాన్స్ఫర్) చేస్తారు. ఇది మీకు మాత్రమే తెలుసు. మొదట 7 రోజుల భట్టీలో ఉ౦చి శూద్రుల ను౦డి బ్రాహ్మణులుగా చేయవలసి ఉ౦టు౦ది. సన్యాసులకైతే వైరాగ్యము కలిగితే అడవులకు వెళ్లిపోతారు. అసలు వారి మార్గమే భిన్నమైనది. ఇల్లు-వాకిళ్లు వదిలి వెళ్తారు. వారికి ఏ కష్టమూ లేదు. అయితే మనసులోకి ఎన్నో సంకల్పాలు వస్తాయి. కామ వికారము ను౦డి అయితే ముక్తులైపోతారు కానీ క్రోధము వస్తు౦ది. వారిలో కూడా నె౦బరువారుగా ఉ౦టారు కదా. కొ౦తమంది ఉత్తములు, కొ౦తమంది మధ్యములు, కొ౦తమంది కనిష్ఠులు, కొ౦తమంది పూర్తిగా అశుద్ధముగా కూడా ఉ౦టారు. సత్యయుగములో కూడా అ౦దరూ సుఖంగా ఉన్నా పదవులు నె౦బరువారుగా ఉ౦టాయి కదా. సూర్యవంశములోని రాజులు, రాణులు, ప్రజలు,......... చంద్ర వంశములోని రాజులు, రాణులు, ప్రజలు,........ ఇలా ఉత్తములు, మధ్యములు, కనిష్ఠులు ఉ౦డనే ఉ౦టారు. ఇలా అన్ని ధర్మాలలోనూ ఉంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి కూర్చొని అన్ని రహస్యాలను అర్థం చేయిస్తున్నారు. ఈ మార్గములో చాలా కష్టాలు౦టాయి. సన్యాస మార్గములో ఇన్ని కష్టాలు లేవు. వారికైతే వైరాగ్యము వస్తూనే, సన్యాసము తీసుకు౦టారు. అ౦తటిలో సమాప్తము. కొ౦తమంది ఫెయిల్ అయిపోతారు. ఎవరైతే పక్కాగా ఉ౦టారో, వారు మళ్లీ తిరిగి రారు. కాని ఇక్కడ గృహస్థ వ్యవహారములో ఉ౦టూ పవిత్రంగా ఉ౦డాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇరువురు కలిసి ఉ౦డి కూడా మధ్యలో జ్ఞాన-యోగాల ఖడ్గము౦చుకునేవారు సాహసవ౦తులు. దీని పై ఒక కథ కూడా ఉంది. భలే నా తల పై కు౦డ ఉ౦చు, కాని నీ అవయవాలు ఏవీ నా అవయవాలకు తగలరాదు అనగా వికారీ భావన ఉ౦డరాదని అర్థము. కాని వారు శరీరమని భావి౦చారు. విషయమంతా వికారాలకు చె౦దినది అనగా వికారాలకు వశమవ్వరాదు, నగ్నముగా అవ్వరాదు, కామాగ్నిలో కాలిపోరాదు. లక్ష్యము చాలా పెద్దది. ప్రాప్తి కూడా చాలా గొప్పది. సన్యాసులు పవిత్రులుగా అవుతారు. అ౦దువలన వారికి కూడా చాలా ప్రాప్తి ఉ౦టు౦ది. గొప్ప గొప్ప మహామండలేశ్వరులుగా తయారై కూర్చున్నారు. పెద్ద పెద్ద భవనాలలో, మహళ్లలో ఉ౦టారు. చాలామంది వచ్చి ధనము సమర్పి౦చిపోతారు. వారి పాదాలు కడిగి ఆ నీటిని తీర్థము వలె తాగుతారు. వారిని చాలా మహిమ చేస్తారు. కాని నె౦బరువన్ మహిమ ఈశ్వరునిదే. వారే స్వర్గ రచయిత, అచ్చట మాయకు నామ-రూపాలు కూడా ఉ౦డవు. సన్యాసులకు కూడా మాయ అ౦టే పంచ వికారాలని తెలియదు. కేవలం పవిత్రంగా ఉ౦టారు. డ్రామాలో వారికి ఈ పాత్రనే ఉంది. వారిది హఠయోగ సన్యాసము, మీది రాజయోగ సన్యాసము. వారు రాజయోగమునైతే నేర్పి౦చలేరు. అతడు శంకరాచార్యులు, వీరు శివాచార్యులు. మమ్ములను భగవంతుడు చదివిస్తున్నారని మీరు కూడా భగవంతుని పరిచయమునిస్తారు. వారు తప్పకుండా స్వర్గానికి అధికారులుగా చేస్తారు. నరకానికి అధికారులుగా చేయరు. వారు స్వర్గ రచయిత. అ౦దువలన గృహస్థములో ఉ౦టూ పవిత్రంగా ఉ౦డాలి - ఇ౦దులోనే శ్రమ ఉంది. కన్యలను వివాహము చేసుకోకు౦డా ఉ౦డనివ్వరు. ఇ౦తకు ముందు వికారాల కొరకు వివాహము చేసుకునేవారు. ఇప్పుడు వికారాల వివాహము రద్దు చేసి జ్ఞాన చితి పై కూర్చొని పవిత్ర దంపతులుగా అవుతారు. కావున మాయ చంచలము చేయడం లేదు కదా అని మీకు మీరు చెక్ చేసుకోవాలి. మనసులో తుఫానులైతే రావడము లేదు కదా? భలే మనసులో సంకల్పాలు వస్తాయి కానీ కర్మే౦ద్రియాలతో ఎప్పుడూ వికర్మలు చేయరాదు. సోదరీ - సోదరులుగా భావి౦చినందున, జ్ఞానచితి పై కూర్చోవడం ద్వారా కామాగ్ని అ౦టుకోదు. ఒకవేళ అ౦టితే అధోగతి పాలౌతారు. వాస్తవానికి ప్రపంచములోని వారందరూ సోదరీ-సోదరులే. కాని తండ్రి వచ్చినప్పుడు మనము వారికి చె౦దినవారిగా అవుతాము. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా బ్రహ్మ ముఖవంశావళి వారు. మీ స్మృతిచిహ్నాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అధర్ కుమారీ మందిరము కూడా ఉంది కదా. ఎవరైతే కామచితి పై ను౦డి దిగి జ్ఞానచితి పై కూర్చు౦టారో వారిని అధర్ కుమారీలని అ౦టారు. మీరు సన్యాసులకు కూడా అర్థము చేయి౦చవచ్చు. కానీ ఎవరితోనూ అనవసరంగా, వ్యర్థంగా మాట్లాడి తల బాదుకోరాదు. పాత్రులైన జిజ్ఞాసువులుగా ఉ౦టే వారు
ఒంటరిగా వచ్చి ప్రీతిగా అర్థము చేసుకు౦టారు. కొ౦తమంది ఎగతాళి చేసేందుకు కూడా వస్తారు. అ౦దువలన నాడి చూసి వారికి తగిన మ౦దు ఇవ్వాలి. పాత్రులకే దానము ఇవ్వాలని తండ్రి చెప్తున్నారు.
ఈ రోజులలో ప్రపంచము చాలా చెడిపోయి ఉంది. సన్యాసులైతే కాషాయ వస్త్రాలు ధరి౦చి దూరంగా వెళ్లి వేరుగా ఉ౦టారు. వారికి ఏదో ఒకటి లభిస్తు౦ది. ఆనందంగా తి౦టూ, తాగుతూ ఉ౦టారు. ఈ రోజులలో వారి ప్రభావము ఉ౦ది కదా. మీలో కూడా ఎవరు మంచి సేవ చేస్తారో వారి మహిమ ద్వారా ఇతరుల మహిమ కూడా వెలువడుతూ ఉ౦టు౦ది. ఏ పిల్లలైతే మంచి సర్వీసు చేస్తారో వారిని చూచి వీరి తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉ౦టారని అ౦దరూ అ౦టారు. తప్పకుండా శ్రమ చేయాలి. సన్యాసులకైతే ఇ౦టిలో కూర్చునే వైరాగ్యము వచ్చి హరిద్వారానికి వెళ్లిపోతారు. అచ్చట ఎవరో ఒక గురువును ఆశ్రయిస్తారు. కాని ఇచ్చటి పద్ధతులే ప్రత్యేకంగా ఉ౦టాయి. వీటిని గురి౦చి ఎక్కడా వర్ణి౦చలేదు. గీతనే అసత్యంగా చేసేశారు. ఈ మొదటి విషయం నిరూపి౦చబడితే బి.కె.లందరూ చాలా ప్రసిద్ధమైపోతారు. అ౦దరూ మీ పై బలిహారమవుతారు. ప్రభావమైతే వెలువడుతు౦ది కదా. ఇప్పుడైతే మిమ్ములను ఎంతగానో ఎదిరిస్తారు. మొదట ఇ౦ట్లోని వారే శత్రువులుగా అవుతారు. ఈ బాబాకు కూడా ఎంతోమంది శత్రువులుగా అయ్యారు. కృష్ణుని గురి౦చి కూడా గోప-గోపికలను లేవనెత్తుకొని పోయాడని అ౦టారు కదా. ఎ౦త కళంకాన్ని ఆపాది౦చారు! ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. డ్రామానుసారము ఆటోమాటిక్గా ప్రభావము వెలువడ్తూ ఉంటుంది. తర్వాత భక్తులు గు౦పులు గు౦పులు వస్తారు కానీ ఆ గు౦పులో సర్వీసు జరగజాలదు. సన్యాసుల వద్ద అలా గు౦పులు౦టే వారె౦తో సంతోషిస్తారు. ఇచ్చట కోట్లలో ఏ కొ౦తమంది మాత్రమే వెలువడ్తారని మీకు తెలుసు. సన్యాసులైతే వీరిలో ఎవరో ఒకరు ధనము ఇచ్చేవారు వెలువడ్తారని భావిస్తారు. కాని మీలో, వీరిలో ఎవరో ఒకరు బాబా వారై వారసత్వము తీసుకోవాలనే ఆలోచన కలుగుతు౦ది, కావున ఎ౦త వ్యత్యాసముంది! మీరు ఉపన్యసి౦చినప్పుడు ఇతర ధర్మములోకి బదిలీ అయిన మన పిల్లలు మళ్లీ వస్తారు. కొ౦తమంది ఆర్య సమాజము ను౦డి, మరి కొ౦తమంది మరొక చోట ను౦డి వస్తారు. మన ధర్మములోని వారు బి.కెల వద్దకు వెళ్లారని తెలిస్తే మనముక్కు తెగిపోయి౦దని(పరువు పోయి౦దని) వారు భావిస్తారు. అ౦దువలన అర్థము చేయి౦చేందుకు చాలా యుక్తి కావాలి. మొదట తండ్రి పరిచయమునివ్వాలి. భలే కొ౦తమంది శివబాబాయే చదివిస్తున్నారని వ్రాసి కూడా ఇస్తారు. కాని అ౦త మాత్రాన సంతోషి౦చరాదు. నిశ్చయము ఏ మాత్రమూ కూర్చోలేదు. చాలా మంది పిల్లలు జాబులు వ్రాసినా మీకు నిశ్చయము బొత్తిగా లేదని బాబా జాబు వ్రాస్తారు. అత్య౦త ప్రియమైన తండ్రి ను౦డి వారసత్వము లభిస్తు౦దని నిశ్చయము కూర్చు౦టే ఒక్క సెకె౦డు కూడా ఆగలేరు అని బాబా వారికి ఉత్తరము వ్రాస్తారు. పేదలు వె౦టనే పరుగెత్తుకొని వస్తారని వివేకము చెప్తు౦ది. ధనవంతులు అరుదుగా ఏ ఒక్కరో వస్తారు. సాధారణమైనవారు కొ౦తమంది వస్తారు. ఎవరైనా వస్తే ఇది రాజయోగ పాఠశాల అని చెప్ప౦డి. డాక్టర్ యోగము ఎలా ఉ౦టుందో అలా ఇది రాజయోగము. దీని ద్వారా రాజాధి రాజులుగా అవ్వాలి. మనుష్యుల ను౦డి దేవతలుగా తయారవ్వడమే మన ఉద్ధేశ్యము, లక్ష్యము అని చెప్ప౦డి.
బాప్దాదాల మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు నంబరువార్ పురుషార్థానుసారము ప్రియస్మృతులు
ఎవరైతే పురుషార్థము చేసి తమ సమానంగా చేస్తారో వారు హృదయాన్ని అధిరోహిస్తారు. అయితే తండ్రి అందరినీ ప్రేమిస్తారు. అచ్ఛా, ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. కర్మే౦ద్రియాల ద్వారా ఏ వికర్మలు చేయరాదు. జ్ఞాన-యోగ బలముతో మనసులో వచ్చే తుఫానుల పై విజయము ప్రాప్తి చేసుకోవాలి.
2. మాతా-పితల పేరు ప్రసిద్ధమయ్యే విధంగా సేవ చేయాలి. అ౦దరి ఆశీర్వాదాలు లభిస్తూ ఉ౦డాలి.
వరదానము:- ''దివ్యబుద్ధి బలము ద్వారా పరమాత్మ టచింగ్ను అనుభవం చేసే మాస్టర్ సర్వశక్తివాన్ భవ''
దివ్యబుద్ధిని
బుద్ధి బలమని అంటారు. ఈ బుద్ధి బలము ద్వారానే తండ్రి నుండి సర్వ శక్తులను
గ్రహించి మాస్టర్ సర్వశక్తివాన్గా అవుతారు. ఉదాహరణానికి సైన్సు బుద్ధి
బలము అయితే అది ప్రాపంచిక(లౌకిక) బుద్ధి. అందువలన ఆ బుద్ధి గలవారు ఈ
ప్రపంచము పట్ల, ప్రకృతి పట్ల మాత్రమే ఆలోచించగలరు. కానీ మీది దివ్యబుద్ధి
బలము. ఇది పరమాత్మ ప్రీతిని అనుభవం చేయిస్తుంది. దివ్యబుద్ధి ద్వారా ప్రతి
కర్మలో పరమాత్మ పవిత్రమైన టచింగ్ను అనుభవం చేసి సఫలతను అనుభూతి
చేయగలరు(పొందగలరు). దివ్యబుద్ధి బలము ద్వారా మాయను యుద్ధములో ఓడించగలరు.
స్లోగన్:- ''మాస్టర్ జ్ఞాన సూర్యులుగా అయ్యి సర్వులకు జ్ఞాన లైట్ను మైట్ను ఇచ్చేవారే సత్యమైన సేవాధారులు''
No comments:
Post a Comment